Wednesday, May 15, 2024
Home Search

అమిత్ షా - search results

If you're not happy with the results, please do another search
RSS attack on Infosys!

ఇన్ఫోసిస్ మీద ఆర్‌ఎస్‌ఎస్ దాడి!

ఆర్‌ఎస్‌ఎస్ హిందీ వార పత్రిక పాంచజన్య సెప్టెంబరు ఐదవ తేదీ సంచికలో ఇన్ఫోసిస్ దేశ వ్యతిరేక శక్తంటూ ఆధారం లేని ఆరోపణలతో విషం చల్లారు. అలాంటి చౌకబారు పనికి విలువలు వలువల గురించి...
CM KCR reached Hyderabad

సిఎం కెసిఆర్ తిరిగి రాక

బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన హోం మంత్రి మహమూద్ అలీ మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని గురువారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. నగరానికి చేరుకున్న సిఎం కెసిఆర్‌కు బేగంపేట...
Sort Telangana contract employees

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దు

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటనపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని, ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించే విధంగా ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్...
Uttarakhand Governor Baby Rani Maurya resigns

ఉత్తరాఖండ్ గవర్నర్ బేబి రాణి మౌర్య రాజీనామా

  డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ గవర్నర్ బేబి రాణి మౌర్య బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. తన పదవీకాలం ముగియక ముందే ఆమె రాజీనామా చేయడంతో రాజకీయాలలో ఆమెకు క్రియాశీల పాత్ర లభించవచ్చని ప్రచారం...
CM KCR asked Amit Shah to increase number of IPS officers

రాష్ట్ర ఐపిఎస్‌ల కోటాను పెంచండి

పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా అదనంగా 56 మందిని ఇవ్వాలి వారి సంఖ్యను ప్రస్తుతం ఉన్న 139 నుంచి 195 చేయాలి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి కెసిఆర్ విజ్ఞప్తి గతంలో గల...
CM KCR may extend Delhi tour to meet PM Modi

సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన పొడిగింపు..

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశ రాజధాని ఢిల్లీ పర్యటన మరో రెండు రోజులు కొనసాగనుంది. శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సిఎం కెసిఆర్ సమావేశం కానున్నారు. రాష్ట్రానికి...
27 Gujarat's theft banks in India

బ్యాంకులను దోచుకున్న దొంగలు గుజరాత్ వారే: నారాయణ

మన తెలంగాణ/హై-దరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. కులాల వారీ జనగణనను చేపట్టారని, ఇందులో...
Country's political warrier Kalyan Singh: Advani

దేశ రాజకీయ యోధుడు కల్యాణ్ సింగ్ : అద్వానీ

న్యూఢిల్లీ: కల్యాణ్ సింగ్ దేశ రాజకీయాల్లో యోధుడని, ఆయన అంకిత బావం, మార్గదర్శకం, నిజాయితీ అయోధ్య అంశాన్ని పరిష్కరించడానికి దోహదం చేసిందని, అంతేకాక బిజెపి పార్టీకి ఎంతోబలం చేకూర్చిందని బిజెపి వృద్ధ నేత...

అఫ్ఘాన్ వేదన!

తలుపులు, ద్వారబంధాలు లేని ఇంట్లోకి ప్రవేశించిన పులిలా తాలిబన్లు ఎటువంటి ఆటంకం, ప్రతిఘటన ఎదురుకాకుండా అత్యంత సునాయాసంగా అఫ్ఘానిస్థాన్‌ను ఆక్రమించుకున్నారు. ప్రపంచాధిపత్యం వహిస్తున్న అమిత శక్తివంతమైన అమెరికన్ సైన్యం తోక ముడిచి పారిపోతుండగా...
Prime Minister Modi on Afghan situation

అఫ్ఘాన్ పరిస్థితిపై ప్రధాని మోడీ

ఉన్నతస్థాయి సమీక్ష న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వాన్ని తాలబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితిపై చర్చించారు. ఈ సమావేశంలో రక్షణ...
President Kovind pays tribute to Ex PM Vajpayee

మాజీ ప్రధాని వాజ్‌పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

  న్యూఢిల్లీ: దేశ మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారి వాజ్‌పేయి 3వ వర్థంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోడీ నివాళులర్పించారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని ఆయన సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి...
Actess Karate Kalyani join in BJP

బిజెపిలో చేరిన కరాటే కళ్యాణి

హైదరాబాద్: సినీ నటి కరాటే కళ్యాణి భారతీయ జనతా పార్టీలో చేరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపి విజయశాంతి సమక్షంలో కరాటే కళ్యాణిసహా పలువురు నాయకులు పార్టీ...

పెగాసస్ సీరియస్ విషయమే

వార్తా కథనాలు నిజమే అయితే ఈ వ్యవహారం చాలా తీవ్రమైనదే : సుప్రీం కోర్టు పిటిషన్ల కాపీలను కేంద్రానికి అందజేయాలని పిటిషనర్లకు సూచన విచారణ మంగళవారానికి వాయిదా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా హాజరుకావాలని సిజెఐ ఎన్.వి...
Chief Minister Bommai cabinet with 29 ministers

29 మంది మంత్రులతో బొమ్మై కేబినెట్

ఉప ముఖ్యమంత్రులు లేరు యడియూ కుమారుడికి దక్కని చోటు పాత వారిలో కొందరు ఔట్ బెంగళూరు: కర్నాటకలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారధ్యపు మంత్రివర్గ విస్తరణ జరిగింది. బుధవారం రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోట్...
Vice President Venkaiah Naidu urges government

పార్లమెంటు ప్రతిష్టంభనను సామరస్యంగా పరిష్కరించుకోండి

ప్రభుత్వం, ప్రతిపక్షాలకు వెంకయ్య సూచన న్యూఢిల్లీ: పెగాసస్ వ్యవహారంపై పార్లమెంటులో ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంభనను కలిసికట్టుగా చర్చించి సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రభుత్వం, ప్రతిపక్షాలకు సూచించారు. మంగళవారం రాజ్యసభ తొలిసారి వాయిదా...

మమత అడుగులు

  2024 లోక్‌సభ ఎన్నికలు ఇంకా దూరంలోనే ఉన్నాయి. మామూలుగా అయితే వాటికోసం రాజకీయ పక్షాలు సమాయత్తం కావడానికి ఇది సమయం కాదు. కానీ, దేశంలోని పరిస్థితులు, ప్రతిపక్ష శిబిరంలోని అస్పష్టత బలమైనజాతీయ ప్రత్యామ్నాయం...
Who will win in Huzurabad byelection

హుజూరాబాద్ గడ్డపై ఏ జెండా ఎగిరేను?

  హుజూరాబాద్ నియోజకవర్గం కరీంగనగర్ జిల్లాలో వుంది. ఇందులో 2,26,182 మంది ఓటర్లు ఉన్నారు. హుజూరాబాద్ మున్సిపాలిటీతో పాటు జమ్మికుంట, వీణవంక, కలమలాపూర్, ఇల్లందు కుంట మండలాలున్నాయి. 1957 నుండి 2018 వరకు ఈ...
I don't know about Yediyurappa's resignation says Pralhad Joshi

యడియూరప్ప రాజీనామా గురించి నాకు తెలియదు

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టీకరణ హుబ్బలి: కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప స్థానంలో బాధ్యతలు చేపట్టడం గురించి బిజెపి అధినాయకత్వం తనతో చర్చించలేదని కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి...
Bhatti Vikramarka press meet at Assembly Media

దేశంలో భావస్వేచ్ఛ లేదు: పెగాసెస్ వ్యవహారంపై భట్టి స్పందన

హైదరాబాద్: దేశంలో ప్రజాస్వామ్యంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోందని, భావస్వేచ్ఛ, ప్రైవసీ లేకుండా పోతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఆయన...
Yediyurappa respond on CM resignation

26న యడ్డీ రాజీనామా!

  రాజీనామానా వార్తలు ఊహాగానాలే నా సారధ్యంలోనే తిరిగి 2023 ఎన్నికలకు ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రకటన ఢిల్లీ పెద్దలతో వరుస భేటీలు 26న బిజెపి శాసనసభాపక్షం భేటీకి పిలుపు, అదే రోజు రాజీనామా? న్యూఢిల్లీ/బెంగళూరు : తాను రాజీనామా చేస్తున్నట్లు...

Latest News

Congress win upto 12 seats in Telangana elections

9-13 మావే