Home Search
ఎసిబి - search results
If you're not happy with the results, please do another search
పోలీసులు పాలకుల పాదసేవ మానాలి
పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాయడం కలవరపెట్టేధోరణి
పాలకపార్టీ నేతల ప్రాపకం కోసం పోలీసులు దేనికైనా సిద్ధపడుతున్నారు
ఈ సంప్రదాయానికి తెరపడాలి : సిజెఐ ఎన్వి.రమణ
న్యూఢిల్లీ: పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కా యడం ఇబ్బందికర సంప్రదాయంగా...
కరీంనగర్ సిపి కమలహాసన్ రెడ్డి బదిలీ..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐపిఎస్ అధికారులను మంగళవారం బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈక్రమంలో కరీంనగర్ సిపిగా విధులు నిర్వర్తిస్తున్న కమలాసన్ రెడ్డి స్థానంలో రామగుండం పోలీస్ కమిషనర్ వెలవెల సత్యనారాయణకు అదనపు...
జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి సబిత డిశ్చార్జ్ పిటిషన్
మనతెలంగాణ/హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ కోర్టులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. పెన్నా సిమెంట్స్ ఛార్జ్షీట్ నుంచి తనను తొలగించాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు. సబిత డిశ్చార్జ్...
కాంగ్రెస్ నావను రేవంత్ గట్టెక్కించేనా?
చాలా కాలంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులెవరన్న ప్రశ్నకు ఎవరి నుండీ సమాధానం వచ్చేది కాదు. తెలంగాణలో కె.సి.ఆర్ రెండవ సారి అధికారం చేజిక్కించుకొన్న నాటి నుండి కూడా తెలంగాణ కాంగ్రెస్కు త్వరలో కొత్త...
ఎంపి రేవంత్ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి రాదని, ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందంటూ హైకోర్టులో రేవంత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను విచారించకుండానే మంగళవారం నాడు హైకోర్టు కొట్టి...
రేవంతే ప్రధాన నిందితుడు…..
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఎంపి రేవంత్ రెడ్డిపై ఇడి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఎసిబి ఛార్జ్షీట్ ఆధారంగా రేవంత్రెడ్డిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. ఎంఎల్ఎ స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తుండగా...
ఓటుకు నోటు కేసులో సాక్షుల విచారణపై రేవంత్ హైకోర్టులో పిటిషన్
మనతెలంగాణ/హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో సాక్షుల విచారణ ప్రక్రియపై మల్కాజిగిరి ఎంపి రేవంత్ రెడ్డి గురువారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు అధికారులు, పంచనామా సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసే...
ఎపి మాజీ డిజిపి ప్రసాదరావు కన్నుమూత
అమరావతి: ఉమ్మడిఆంధ్రప్రదేశ్ మాజీ డిజిపి బయ్యారపు ప్రసాదరావు కన్నుమూశారు. కొన్నాళ్లుగా అమెరికాలో గుండెపోటులో ఆయన తుదిశ్వాస విడిచారు. యుఎస్ లో ఉంటున్న అర్ధరాత్రి ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే ప్రసాదరావు...
నా వ్యక్తిత్వాన్ని చంపే కుట్ర: మంత్రి ఈటల
నా వ్యక్తిత్వాన్ని చంపే కుట్ర
అసైన్డ్ భూములు నా స్వాధీనంలో లేవు
నా ఆత్మగౌరవం, ఆత్మాభిమానం కంటే పదవి ముఖ్యం కాదు
సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని కోరుతున్నా: మంత్రి ఈటల వివరణ
మన తెలంగాణ/హైదరాబాద్: తనపై...
బంగారం కొన్నారు..బండారం బయటపడింది
ఇఎస్ఐ శ్కాంలో కొత్తకోణం
దర్యాప్తు వేగవంతం చేసిన ఇడి
మనతెలంగాణ/హైదరాబాద్: ఇఎస్ఐ శ్కాంలో నిందితులు దుబాయ్లో పెట్టుబడులు పెట్టారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించిన ఇడి విచారణలో సరికొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో విచారణ వేగవంతం...
ఈఎస్ఐ స్కామ్ లో వెలుగులోకి కొత్త విషయాలు..
హైదరాబాద్: ఇఎస్ఐ శ్కాంలో ఇడి దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. బినామీ పేర్లతో ముకుందా రెడ్డి వ్యాపారాలు చేసినట్లుగా ఇడి అధికారులు నిర్ధారణకు వచ్చారు. ప్రమోద్రెడ్డి, వినయ్రెడ్డి పేర్ల మీద వ్యాపారాలు...
లంచం సొమ్ము రూ.5లక్షలు అగ్నికి ఆహుతి
ఎసిబి అధికారులు వస్తున్నారని తెలిసి స్టౌ అంటించి తగలబెట్టిన మాజీ ఎంపిటిసి వెంకటయ్య గౌడ్
మైనింగ్ అనుమతి కోసం వెల్దండ తహసీల్దార్ సైదులు గౌడ్కు ఇవ్వడానికి మధ్యవర్తిగా వ్యవహరించిన వెంకటయ్య
మనతెలంగాణ/కల్వకుర్తి/వెల్దండ: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ...
తొలి దళిత సిఎం సంజీవయ్య
ఫిబ్రవరి 14వ తేదీకి సంజీవయ్య శత జయంతి పరిసమాప్తి అవుతున్నది. సంజీవయ్య యావద్భారత దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి. తొలి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా. తెలంగాణ రాష్ట్రంలో పివి నరసింహారావు...
కామారెడ్డి డిఎస్పి సస్పెండ్
మనతెలంగాణ/హైదరాబాద్: ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన కామారెడ్డి డిఎస్పి లక్ష్మీనారాయణను గురువారం నాడు సస్పెండ్ చేస్తూ రాష్ట్ర డిజిపి డాక్టర్ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. క్రికెట్...
కీసర లంచం నిందితుడు ధర్మారెడ్డి ఆత్మహత్య
కీసర కేసు నిందితుడు ధర్మారెడ్డి ఆత్మహత్య
ఇదే కేసులో మాజీ ఎంఆర్వొ నాగరాజు బలన్మరణం
మనతెలంగాణ/హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కీసర మాజీ ఎంఆర్వొ నాగరాజు లంచం కేసులో నిందితుడు ధర్మారెడ్డి నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్...
లంచావతారులు
ఎసిబి వలలో ఇద్దరు అధికారులు
రూ.2.25లక్షలు తీసుకుంటూ పట్టుబడిన దుండిగల్ మున్సిపల్ డిప్యూటీ ఇంజినీర్ హనుమంతు నాయక్
రూ.1.65లక్షలతో అడ్డంగా దొరికిన మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్
మనతెలంగాణ/హైదరాబాద్: ఉన్నత హోదాలో ఉన్న...
చంద్రబాబు ఆస్తుల కేసులో తీర్పు వాయిదా
హైదరాబాద్: ఎపి మాజీ సిఎం చంద్రబాబు అక్రమాస్తులపై ఎసిబి విచారణకు ఆదేశించాలని ఎపి తెలుగు అకాడమీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్పై తీర్పు నవంబర్ 24కు వాయిదాపడింది. చంద్రబాబు సిఎంగా ఉన్న...
కీసర మాజీ ఎంఆర్ఓ ఆత్మహత్య
చంచల్గూడ జైల్లో ఉరివేసుకొని బలవన్మరణం
అవమానం భరించలేకే?
మనతెలంగాణ/హైదరాబాద్ : లంచం కేసులో చంచల్గూడా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కీసర మాజీ ఎంఆర్వొ బుధవారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జైల్లోని బాత్రూం కిటికీకి...
కీసర మాజీ ఎమ్మార్వో ఆత్మహత్య
హైదరాబాద్: కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు చంచల్ గూడ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. రూ.కోటీ 10లక్షల లంచం కేసులో నాగరాజుపై ఎసిబి రెండు కేసులను నమోదు చేసింది. 34, 100ఎకరాల భూమిని ల్యాండ్...
అవినీతిపై కెసిఆర్ మహాస్త్రం
తెలంగాణ రాష్ట్రంలో నూతన అధ్యాయానికి తెరలేపిన శుభ రోజు ఈ నెల 9వ తారీఖు. రెవెన్యూ సంస్కరణల కోసం కెసిఆర్ గత 4సంవత్సరాలుగా కఠోర కసరత్తే జరిపారు. రెవెన్యూ వ్యవస్థ అవినీతి కాన్సర్తో...