Home Search
పంజాబ్ - search results
If you're not happy with the results, please do another search
ఆదుకునేవారు అన్నదాతలే
ఉత్తర భారతం నుంచి వస్తున్న వార్తలను పరిశీలిస్తే లాక్డౌన్ పరిస్థితి తెలుస్తోంది. లాక్డౌన్లో వ్యూహాత్మకమైన తప్పిదాలు తెలిసి వస్తున్నాయి. భారతదేశానికి అతిపెద్ద ఆర్థిక వనరు అయిన వ్యవసాయాన్ని ఈ సంక్షోభ సమయంలో భారత...
అదృశ్య పాజిటివ్లే అసలు సవాల్
లక్షణాలున్న కేసుల కన్నా లక్షణాలులేని కేసులే ఎక్కువ
గుర్తించడం సమస్యగా మారిందంటున్న వైద్య వర్గాలు
రాష్ట్రంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యశాఖ వర్గాలు ఇప్పుడున్న సవాలక్ష సవాళ్లకు తోడు సరికొత్త వింత సవాలును ఎదుర్కొంటున్నాయి....
నేవీలో కరోనా కలకలం
పశ్చిమ నౌకాదళంలోని 26 మంది సిబ్బందికి వైరస్, సన్నిహితంగా మెదిలిన వారి కోసం వేట
దేశంలో 991 కరోనా కొత్త బాధితులు
14,790కి చేరిన బాధితులు, మరణాలు 488
వీరిలో మర్కజ్ లింక్వే 4,291 కేసులు
భారత్లో మరణాల...
కరోనా వైరస్ సోకి ఎసిపి మృతి..
లుథియానా: పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో మహ్మమారి కరోనా వైరస్(కోవిడ్-19) ఓ పోలీసు అధికారిని బలి తీసుకుంది. ఏప్రిల్ 13న ఎసిపి అనిల్ కుమార్ కోహ్లీ(52)కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో వెంటనే సద్గురు...
లాక్డౌన్ లేకుంటే 8.2 లక్షల కేసులు
పటిష్ట చర్యలతో గణనీయంగా తగ్గిన కేసులు : కేంద్రం
భయపెడుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ
24 గంటల్లో దేశంలో 1024 కొత్త కేసులు, మరణాలు 40
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించకపోతే ఏప్రిల్ 15నాటికి భారతదేశంలో 8.2...
ఆగని కరోనా తీవ్రత
దేశంలో 24 గంటల్లో 508 కొత్త కేసులు
4,789కు చేరిన బాధితుల సంఖ్య
మృతులు 124మంది
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య...
కరోనాతో పద్మశ్రీ అవార్డు గ్రహీత మృతి
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19)తో పద్మశ్రీ అవార్డు గ్రహీత నిర్మల్ సింగ్ ఖల్సా(62) కన్నుమూశారు. గరునానక్ దేవ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించినట్లు వైద్యులు తెలిపారు. పంజాబ్ లోని అమృత్సర్...
కరోనా మృతులు 15,000
పారిస్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 15,189కి చేరుకుంది. అధికారిక గణాంకాలను ఆధారంగా చేసుకుని ఎఎఫ్పి వార్తాసంస్థ ఈ విషయాన్ని సోమవారం తెలిపింది. కరోనాతో 24 గంటల వ్యవధిలోనే 1395 మంది...
ఒక్కరోజే 63 కేసులు
దేశంలో 236కి చేరిన కరోనా పాజిటివ్లు
n మహారాష్ట్రలో అన్ని నగరాల్లో ఆఫీసులు బంద్ n ఢిల్లీలో మాల్స్ సహా వ్యాపారాలు మూసివేత n దేశవ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి రైళ్లు నిలిపివేత n...
విజృంభిస్తోంది..
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంగళవారం మరో కరోనా వైరస్ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి...
క్రమంగా కరోనా కోరలు
కేరళలో కొత్తగా ఆరు, కర్ణాటకలో మూడు, పూణెలో మరో 3 కేసులు నమోదు
31 వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమాహాళ్లు మూత
దేశంలో మొత్తం 59 మందికి కోవిడ్ 19 పాజిటివ్
ఇరాన్ నుంచి 58 భారతీయులు...
ఒలింపిక్ పతక విజేత బల్బీర్ సింగ్ మృతి
న్యూఢిల్లీ: భారత మాజీ హాకీ ఆటగాడు బల్బీర్సింగ్ కుల్లర్ (77)గుండెపోటుతో మృతి చెందారు. పంజాబ్లోని సన్సార్ గ్రామంలో తన స్వగృహంలో శుక్రవారం మధ్యాహ్నం బల్బీర్ సింగ్ మృతి చెందినట్లు ఆయన కుమారుడు కమల్బీర్...
నాలుగు నెలల్లో సింగూరుకు జలాలు
పల్లె ప్రగతిలో రాష్ట్రంలో రెండో స్థానం, ప్రజలు స్వచ్ఛత పాటించకుంటే జరిమానా తప్పదు, పల్లె ప్రగతి సమ్మేళనంలో ఆర్థిక మంత్రి హరీశ్రావు
సంగారెడ్డి: కాళేశ్వరం నీటిని నాలుగు నెలల్లో సింగూరు ప్రాజెక్టుకు తీసుకొస్తామని ఆర్థికశాఖ...
ఐపిఎల్ 13వ సీజన్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది
ముంబయి: 2020 ఐపిఎల్ 13వ సీజన్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది.ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ వివరాలను ఐపిఎల్ నిర్వాహకులు ఆదివారం అధికారిక వెబ్సైట్లో వెల్లడించారు. గతేడాది ఫైనల్లో తలపడిన ముంబై ఇండియన్స్,...
ఘోర ప్రమాదం.. నలుగురు చిన్నారులు సజీవ దహనం
పంజాబ్ : స్కూల్ వ్యాన్లో మంటలు చెలరేగి నలుగురు చిన్నారులు సజీవ దహనమైన ఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పిల్లల్ని స్కూల్ నుంచి ఇళ్లకు దింపేందుకు వెళ్తున్న స్కూల్ వ్యాన్లో...
ప్రశాంత్ కిశోర్ ‘రాజకీయం’!
2014లో వినూత్న రీతిలో ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రజల దృష్టి ఆకట్టుకొని, నరేంద్ర మోడీ అనూహ్య విజయం సాధించడంతో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మంచి గుర్తింపు పొందారు. ఆయన ప్రజ్ఞాపాటవాల పట్ల...
71 వేల టూత్పిక్స్తో జాతీయ జెండా….
ఛండీగఢ్: పంజాబ్లోని అమృత్ సర్లో ఓ ఉపాధ్యాయుడు 71 వేల టూత్పిక్స్తో తయారు చేసిన జాతీయ జెండా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 71 వేల...
తలలో బుల్లెట్ దిగినా… కారులో ఏడు కిలో మీటర్లు ప్రయాణించి పిఎస్లో ఫిర్యాదు…
ఛండీగఢ్: భూవివాదంలో పదేళ్ల కుర్రాడు తన మేనత్త, నానమ్మను తుపాకీతో కాల్చాడు. దీంతో మేనత్త తలలో బుల్లెట్ దిగినా... ఆమె ఏడు కిలోమీటర్లు కారులో ప్రయాణించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది....
చద్ది టిఫిన్ పెట్టినందుకు కోడలిని కాల్చిచంపిన మామ
ఫరీద్కోట్: చద్ది టిఫిన్ పెట్టినందుకు ఒక మామ తన కోడలినే తుపాకీతో కాల్చిచంపివేశాడు. ఈ దారుణ సంఘటన పంజాబ్లోని ఫరీద్కోట్లో గురువారం ఉదయం జరిగింది. భారత వైమానిక దళం నుంచి రిటైర్ అయిన...