Home Search
వైసిపి - search results
If you're not happy with the results, please do another search
చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
అమరావతి: ఉండవల్లిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు నాయుడు నివాసానికి వచ్చి ఎంఎల్ఎ జోగి రమేష్ను బుద్ధా వెంకన్న అడ్డుకున్నారు. దీంతో టిడిపి-వైసిపి కార్యకర్తలు రాళ్లు...
చట్టం జగన్ చుట్టమా…..
చట్టం జగన్ చుట్టమా: ప్రశ్నించిన బిజెపి
తిరుపతి: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో గత సంఖ్య ను మించి ఐదు పదుల పైన సభ్యులను కలుపుకుని దేవస్థాన కమిటీని...
పికె రాజకీయ యాత్ర సాగేనా!
అప్పటి వరకు ఏనాడు పార్లమెంట్ భవన్లో అడుగు కూడా పెట్టని నరేంద్ర మోడీ నాయకత్వంలో 2014 ఎన్నికలలో బిజెపి అపూర్వ విజయం సాధించడంతో పాటు కాంగ్రెసేతర పార్టీలలో లోక్సభలో సొంతంగా పూర్తి ఆధిక్యత...
గత వారం 8 బిల్లులను ఆమోదించిన రాజ్యసభ
24.2 శాతానికి పెరిగిన ఉత్పాదకత
మూడు వారాల్లో మొత్తం 60 గంటల సభా సమయం వృథా
న్యూఢిల్లీ: గత నెల 19న పార్లమెటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటినుంచి గడచిన మూడు వారాల్లో ఒక్క రోజు కూడా...
కత్తి మహేశ్ చికిత్సకు ఎపి సర్కార్ సాయం
అమరావతి: ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు కత్తిమహేశ్ కు ఎపి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. కత్తి మహేశ్ వైద్య ఖర్చుల కోసం చెన్నై...
జగన్ చంద్రబాబుల రెండేళ్ల పోరు
నవ్యాంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి 30, మే 2019న ప్రమాణ స్వీకారం చేశారు. 2014లోనే అధికార పీఠం ఎక్కాల్సిన జగన్ స్వల్ప శాతం ఓట్ల తేడాతో చేజార్చుకొన్నాడు. నాలుగు...
ఆంధ్రప్రదేశ్లో క్రూర రాజకీయ క్రీడ
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి ఓ వైపు కరాళ నృత్యం చేస్తూ రోజూ వంద ల సంఖ్యలో ప్రాణాల్ని తీసుకెళ్తూ వుంది. దీని కట్టడికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన చర్యలన్నీ యుద్ధప్రాతిపదికన తీసుకొంటున్నారు....
భారతీయ జనతా పార్టీకి గట్టి చావు దెబ్బ!
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బిజెపి పార్టీకి చావు దెబ్బ తగిలింది. ఏదో మొహం చూపు కొనేందుకు అసోంలో ఫలితాలు కొద్ది మెరుగ్గా...
తెలుగు రాష్ట్రాల్లో నాయకత్వ సంక్షోభంలో బిజెపి
రెండు తెలుగు రాష్ట్రాలలో 2024 నాటికి అధికార పక్షం కావడమే తమ లక్ష్యం అంటూ ఈ రెండు రాష్ట్రాలలోని బిజెపి నాయకులు పదే పదే చెబుతున్నారు. ముఖ్యంగా కెసిఆర్ కంచుకోటగా భావించే దుబ్బాక...
అందరి దృష్టి బెంగాల్ పైనే !
ఒక కేంద్రపాలిత ప్రాంతంతో సహా ఐదు రాష్ట్రాల శాసన సభలకు జరుగవలసిన ఎన్నికల షెడ్యూల్ను మార్చ్ 7న ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అస్సాం పర్యటన సందర్భంగా ప్రకటించిన...
ఆమెకు అంత సత్తా ఉందా?!
తెలంగాణ గడ్డపై మరో కొత్త ప్రాంతీయ పార్టీ పుట్టుకొస్తోంది. ఈ పార్టీకి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పుత్రిక, జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల నాయకత్వం వహించబోవడం అత్యంత చర్చనీయం అయింది. 2014 ఎన్నికల్లోనూ,...
టిడిపి నేత దేవినేని ఉమ అరెస్ట్
అమరావతి: కృష్ణా జిల్లాలోని గొల్లపూడి సెంటర్ లో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వైసిపి నేత కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై టిడిపి ఆగ్రహం వ్యక్తం చేస్తూ...
చంద్రబాబు చాలా దిగజారి పోయారు: ఎంఎల్ఎ రోజా
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసిపి ఎంఎల్ఎ రోజా ఫైర్ అయ్యారు. ప్రజలందరూ భోగి మంటలు వేసుకుంటుంటే చంద్రబాబు మాత్రం కడుపులో మంటలు వేసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేసేందుకు...
కరోనాతో ఎంఎల్సి చల్లా కన్నుమూత
అమరావతి: ఎపి ఎంఎల్సి చల్లా రామకృష్ణారెడ్డి కరోనా వైరస్తో కన్నుమూశారు. డిసెంబర్ 13న కరోనా వైరస్ సోకడంతో ఆపోలో ఆస్పత్రిలో ఐసియులో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చల్లా రామకృష్ణా...
సజ్జల నన్ను చంపాలని చూస్తున్నారు: జెసి ప్రభాకర్ రెడ్డి
అనంతపురం: వైసిపి ఎంఎల్ఎ సజ్జల రామకృష్ణ రెడ్డి తనని చంపించాలని చూస్తున్నారని తాడిపత్రి మాజీ ఎంఎల్ఎ జెసి ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. సజ్జల చెప్పినట్టు పోలీసులు వింటున్నారని, సిసి ఫుటేజీ తీసుకొని...
అంబటి రాంబాబుకు మళ్లీ కరోనా..
అమరావతిః సత్తెనపల్లి వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మళ్లీ కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. ఆయన నిన్నటి(శుక్రవారం) నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కోవిడ్ టెస్టులో అంబటికి పాజిటీవ్ వచ్చింది....
కుప్పంలో ఉద్రిక్తత.. టిడిపి నేతల గృహనిర్బంధం
అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పంలో సోమవారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టిడిపి, వైసిపి పోటాపోటీ పాదయాత్రలు, ర్యాలీలతో ఆందోళనలు నెలకొన్నాయి. హంద్రీనీవా సాధన కోసం టిడిపి మహా పాదయాత్రకు పిలుపునిచ్చారు. పేదల ఇళ్లపట్టాలపై...
కార్పొరేట్లకు అప్పగించే పన్నాగం
మద్ధతు ధరలపై కేంద్రం హామీ
ఇవ్వగలదా ధరలు నిర్ణయించుకునే
హక్కు రైతుకు ఎందుకు ఉండ్డొద్దు
ఒక్క తెలంగాణలోనే రైతు రాజ్యం
బలం లేకున్నా బిల్లులకు ఆమోదం
అప్రజాస్వామికం : కె. కేశవరావు
మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభలో కేంద్రమంత్రి నరేంద్ర సింగ్తోమార్ ప్రవేశపెట్టిన...
హత్య కేసులో ఎపి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు.. పక్కా ప్లాన్తో చంపారు..
అమరావతి: మచిలీపట్నం వైసిపి నేత మోకా భాస్కర రావు హత్యకేసులో అరెస్టైన ఎపి మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కృష్ణా జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా...
హైకోర్టులో పివిపికి ఊరట..
హైదరాబాద్: టాలీవు్ ప్రడ్యూసర్, వైసిపి నేత పివిపికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ల్యాండ్ గ్రాబరి కేసులో తనపై బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసులో పివిపి హైకోర్టును ఆశ్రయించాడు. తనకు ముందస్తు...