Home Search
సంగారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రంలో మరో 351 మందికి వైరస్
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరీక్షలు సంఖ్య 72 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 72 లక్షల 53 వేల 236 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ అధికారికంగా...
రాష్ట్రంలో 5 వేలు యాక్టివ్ కేసులు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు కేవలం 5 వేలు మాత్రమే ఉన్నాయి. వీరిలో 2798 మంది ఐసోలేషన్ సెంటర్లలో చికిత్స పొందుతుండగా, మిగత వారు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు ఆరోగ్యశాఖ...
రాష్ట్రంలో మరో 379 మందికి వైరస్
జిహెచ్ఎంసి పరిధిలో 71, జిల్లాల్లో 308 మందికి పాజిటివ్
వైరస్ దాడిలో మరో ముగ్గురు మృతి
2,88,789కి చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో మరో 379 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో...
71 లక్షలు దాటిన కరోనా టెస్టులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 71 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 71 లక్షల 4 వేల 367 మందికి పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ హెల్త్...
తెలంగాణలో మరో 253 మందికి వైరస్
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 253 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 61 మంది ఉండగా, ఆదిలాబాద్లో 4, భద్రాద్రి 7 , జగిత్యాల 7, జనగాం 2, భూపాలపల్లి...
సిఎం ఫోన్
ఆలుగడ్డ రైతుకు సిఎం ఫోన్
మన తెలంగాణ/హైదరాబాద్: హలో... నాగిరెడ్డి బాగున్నావా! నేను సిఎంను మాట్లాడుతున్నా.... సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామ రైతు నాగిరెడ్డిని ఎన్ని ఎకరాల్లో అలుగడ్డ సాగు చేస్తున్నారు?...
మైనర్ కొడుకును చంపించిన తల్లి
వికారాబాద్: సుపారీ ఇచ్చి కొడుకునే ఓ తల్లి చంపించిన దారుణ సంఘటన వికారాబాద్ జిల్లా పులుమద్ది గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... పులుమద్ది గ్రామంలో నివాసం ఉంటున్న శివప్రసాద్ (17)ను సంగారెడ్డి...
తెలంగాణలో మరో 461 మందికి కరోనా
జిహెచ్ఎంసి పరిధిలో 108, జిల్లాల్లో 353 మందికి పాజిటివ్
వైరస్ దాడిలో మరో ముగ్గురు మృతి
2,86,815కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
సూర్యాపేట్లో ఒకే కుటుంబంలో 22 మందికి కోవిడ్ నిర్ధారణ
హైదరాబాద్: రాష్ట్రంలో మరో 461...
2.86 లక్షలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2.86 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల 86 వేల 354 మందికి వైరస్ సోకినట్లు ఆరోగ్యశాఖ గణాంకాలను...
ఫ్రూట్ మార్కెట్ హత్య కేసులో ఆరుగురి అరెస్ట్
హైదరాబాద్: ఈ నెల 25వ తేదీన కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో జరిగిన హత్య కేసులో ఆరుగురు నిందితులను చైతన్యపురి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్...
తెలంగాణలో మరో 397 మందికి కరోనా
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 397 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 92 మంది ఉండగా ఆదిలాబాద్లో 7, భద్రాద్రి 15 , జగిత్యాల 9, జనగాం 5, భూపాలపల్లి...
ప్రాదేశిక ప్రాంతాలు
19 ఇరిగేషన్ ప్రాదేశిక ప్రాంతాలు
ఒక్కో ప్రాదేశిక ప్రాంతానికి ఆరుగురు ఇఎన్సిలు
నీటిపారుదల రంగంలో వచ్చిన భారీ మార్పులకు అనుగుణంగా పునర్వవస్థీకరణ
అన్ని రకాల జలవనరుల వ్యవహారాలకు ఒకే పర్యవేక్షణ అధికారి
ప్రధాన ప్రాజెక్టులలో భాగంగా ఉన్న కొద్ది...
ఒకరిలో కొత్త కరోనా?
బ్రిటన్ నుంచి వచ్చిన 1060 మందిని 3 రోజుల్లో గుర్తింపు
కొత్తగా మరొకరిలో కరోనా.. 21కి పెరిగిన బాధితులు
ఒకరిలో కొత్త స్ట్రెయిన్?
బ్రిటన్ నుంచి వచ్చిన వారు తమంతట తాముగా ముందుకు రావాలి: హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస...
రూ.559 కోట్లు జమ
18.69లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.559 కోట్లు జమ
రైతుబంధు పంపిణీ షురూ.. ముందుగా ఎకరం రైతులకు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి చేదోడుగా ఉంటు న్న టీఆర్ఎస్ సర్కారు యాసంగి పంటల సాగు...
బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో మరి ఇద్దరికి కొవిడ్
యూకే రిటర్నీస్లో మరో ఇద్దరికి వైరస్..
20కి చేరిన మొత్తం బాధితుల సంఖ్య
1216లో 970 శాంపిల్స్ టెస్టులు పూర్తి
మరో 154 మందిని గుర్తించాల్సి ఉందిః ఆరోగ్యశాఖ
మన తెలంగాణ/హైదరాబాద్: యూకే నుంచి మన రాష్ట్రానికి వచ్చిన...
67 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 67 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల 23 వేల 710 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ...
రక్త రస్తాలు
రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం
వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండల పరిధిలో పొగమంచులో దూసుకుపోయిన లారీ కింద ఐదుగురు పత్తి కూలీలు దుర్మరణం
కూలీలు కూర్చుని ఉన్న ఆటోను, ఆర్టిసి బస్సును...
బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో మరి ఇద్దరికి కొవిడ్
18కి చేరిన బాధితుల సంఖ్య
ఈ నెల 9 తర్వాత యుకె నుంచి వచ్చిన వారు 04024651119 నంబర్కి ఫోన్ చేసి లేదా 9154170960 నంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయాలని ఆరోగ్యశాఖ విజ్ఞప్తి
ఇళ్లకు వెళ్లి...
యుకె నుంచి వచ్చిన వారిలో మరో ఇద్దరికి పాజిటివ్
హైదరాబాద్: యుకె నుంచి వచ్చిన వాళ్లలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటివరకు యుకె నుంచి తెలంగాణకు వచ్చినవారిలో 18 మందికి కరోనా సోకింది. పాజిటివ్ వచ్చిన ప్రైమరీ కాంటాక్టుల్లో...
పార్టీని ముంచుతాడు
టిపిసిసి అధ్యక్ష పదవి రేవంత్రెడ్డికి ఇస్తే టిడిపిని ముంచినట్టే కాంగ్రెస్ను కూడా
అంతం చేస్తాడు, ఆయనకు కట్టబెడితే నేను తప్పుకుంటా : విహెచ్ ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రేవంత్కు పిసిసి ఇస్తే తాను...