Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
కొత్తగా మరో 1,19,404 మందికి టీకా
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో 1,19,404 మందికి వాక్సిన్ వేశారు. వీరిలో 45,755 మంది మొదటి డోసు 73,649 మంది సెకండ్ డోసు వేసుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి...
ఖైరతాబాద్లో పోలీస్ ఎస్కార్ట్ వాహనం దగ్ధం
హైదరాబాద్: షార్ట్ సర్కూట్ వల్ల పోలీస్ ఎస్కార్ట్ వాహనం దగ్ధమైన సంఘటన నగరంలోని ఖైరతాబాద్లో బుధవారం చోటుచేసుకుంది. పోలీస్ ఎస్కార్ట్ టాటా సుమోలో సిబ్బంది వెళ్తున్నారు. ఖైరతాబాద్కు రాగానే ఒక్కసారిగా వాహనంలో మంటలు...
ఆగితే… సాగవు
వర్షాకాలంలో ఆర్టిసి బస్సుల బ్రేక్ డౌన్లు
ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
ట్రాఫిక్ రద్దీలో చిక్కుకు పోతున్న వాహన దారులు
హైదరాబాద్: వానాకాలం వచ్చిందంటే నగర రోడ్లపై మోకాలి లోతులో నీళ్ళు... ఇదే సమయంలో ఆర్టిసి బస్సుల బ్రేక్...
నల్లాకు మీటర్ లేకుంటే ఉచిత సరఫరా కట్…
ఆగస్టు 15 వరకు బిగించుకోవాలని బోర్డు సూచనలు
గడువులోగా ప్రక్రియ చేయకుంటే 09 నెలలు బిల్లు చెల్లించాల్సిందే
ఇప్పటివరకు 5.6లక్షల కనెక్షన్లకు అనుసంధానం పూర్తి
ముందుకురాని బహుళ అంతస్తుల వినియోగదారులు
హైదరాబాద్ : నగరంలో జలమండలి ఉచిత నీటి...
ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో 20 నెలల చిన్నారి
హైదరాబాద్ లో నివాసం ఉండే సందీప్, స్నిగ్దబసుల కూతురు దాసరి సాయి అలంక్రిత 5 కిలోల బరువు ఎత్తి రికార్డు సృష్టించింది. చిన్నప్పటి నుంచి ఇంట్లోని వస్తువులను అవలీలగా పైకి ఎత్తి అందర్ని...
వాసాలమర్రిలో 76 కుటుంబాలకు దళితబంధు: సిఎం
వాసాలమర్రి గ్రామస్థులతో సిఎం కెసిఆర్ ముఖాముఖి...
హైదరాబాద్: వాసాలమర్రి గ్రామం అనుకున్నంత బాగా లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఉరును బాగు చేయాల్సింది ఎంతో ఉందని, ఏడాది కిందనే దళిత బంధు అమలు...
వాసాలమర్రిలో పర్యటించిన కెసిఆర్…
హైదరాబాద్: దత్తత గ్రామం వాసాలమర్రిలో సిఎం కెసిఆర్ పర్యటించారు. దళితవాడలో దాదాపు మూడు గంటలకు పైగా పర్యటించారు. సిఎం కెసిఆర్ వాడవాడలా కాలినడకన తిరిగారు. దళిత మహిళలు సిఎం కెసిఆర్కు బొట్టు పెట్టి...
కారు ప్రమాదం… ముగ్గురు పరిస్థితి విషమం…
మహబూబ్ నగర్: కారు అతివేగంగా వెళ్లి ముగ్గురు పాదచారులను ఢీకొట్టిన సంఘటన మహబూబ్నగర్ జిల్లాలోని వెల్దొండ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీశైలం- హైదరాబాద్ జాతీయ రహదారిపై వెల్దొండ ప్రాంతంలో...
యువతిపై కత్తితో దాడి… పొడుచుకున్న ప్రేమోన్మాది
హైదరాబాద్: ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేసిన సంఘటన హైదరాబాద్లోని బోయిన్పల్లి పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గిరీష్ అనే వ్యక్తి యాప్రాల్లోని బాలాజీ నగర్లో నివిసిస్తున్నాడు. చామంతి...
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను మించిన రాష్ట్రం లేదు
హైదరాబాద్: మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని శాంత బయోటెక్ రోడ్డు విస్తరణ పనులను ఐటిఐ వద్ద మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.....
టిఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది: కెటిఆర్
హైదరాబాద్: టిఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. చనిపోయిన 80 మంది టిఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు బీమా సాయం చేస్తామన్నారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలతో కలిసి...
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై హెచ్చార్సీలో పిర్యాదు..
హైదరాబాద్: రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ టిఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని అమ్మవారిపై ప్రమాణం చేయించిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో తెలంగాణ బిసి సంక్షేమ సంఘం...
కాకతీయ, తెలుగు యూనివర్సిటీల విసిలకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: కాకతీయ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీల వీసీల నియామకంపై హైకోర్టులో పిల్ వేశారు. విశ్రాంత ప్రిన్సిపల్ విద్యాసాగర్ పిల్ పై సిజె జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపడుతోంది. నిబంధనలకు...
‘ఒరేయ్ బామ్మర్ది’ మూవీ ట్రైలర్ విడుదల….
హైదరాబాద్: ఒరేయ్ బామ్మర్ది మూవీ ట్రైలర్ ను సినిమా బృందం విడుదల చేసింది. తమిళంలో జివి ప్రకాశ్ తో కలిసి సిద్దార్థ్ నటించారు. 'శివప్పు మంజల్ పచ్చై' అనే సినిమాను తెలుగులోకి డబ్...
మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డికి 14రోజుల రిమాండ్..
హైదరాబాద్: ట్రైనీ మహిళా ఎస్ఐని వేధింపులకు గురిచేసిన కేసులో వరంగల్ జిల్లా మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డికి 14రోజుల రిమాండ్ విధించారు. ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ కుటుంబ...
నగరంలో విషాదం: ఇద్దరి కార్మికుల ప్రాణాలు తీసిన మ్యాన్హోల్
హైదరాబాద్: నగరంలో విషాద సంఘటన చోటు చేసుకున్నది. జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యంతో ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు మృతి చెందారు. రాత్రివేళ క్లీనింగ్ కు అనుమతి లేకున్నా కాంట్రాక్టర్ ఒత్తిడితో మంగళవారం రాత్రి వనస్థలిపురంలోని...
మరో సినిమాకు చిరు గ్రీన్ సిగ్నల్..!
హైదరాబాద్: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న 'ఆచార్య' మూవీలో నటిస్తున్న చిరు.. దీన్ని తర్వాత లూసీఫర్ రీమేక్ సినిమా చేయనున్నాడు....
రామప్పలో భూసేకరణకు రైతులు సహకరించాలి
మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: ‘ప్రపంచ స్థా యిలో ఎన్నో పథకాలకు తెలంగాణ రాష్ట్రం ఒక ప్రయోగశాల. తెలంగాణ వచ్చే వరకూ రామప్పకు గుర్తింపు రాలేదు. టూరిజం హబ్గా చేసే బాధ్యత కేంద్ర,...
2031 తర్వాతే
లోక్సభలో ప్రకటించిన కేంద్రం
2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారమే శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది
అందుకు మరి పదేళ్లు పడుతుందని స్పష్టం చేసిన
కేంద్ర సహాయ మంత్రి నిత్యానందరాయ్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ...
కీలక పాత్రల్లో ఎవర్ గ్రీన్ తారలు
యువ హీరో శర్వానంద్. - లక్కీ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. టాలెంటెడ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ...