Home Search
టిఆర్ఎస్ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
పీవీ వల్లే నేను రాజకీయాల్లో ఇంతగా ఎదిగాను: ఎర్రబెల్లి
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధానమంత్రి పీవీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని అంబేద్కర్ హాలులో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పీవీ చిత్ర పటానికి...
కేంద్రం లిఖిత పూర్వకంగా చెప్పాలి: నిరంజన్ రెడ్డి
ఢిల్లీ: తెలంగాణకు 40 లక్షల బియ్యం, 60 లక్షల వరిధాన్యం సేకరణకు ఎంవొయు కుదిరిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ భవన్ లో రాష్ట్ర మంత్రుల బృందం, టిఆర్ఎస్...
రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం: పువ్వాడ
హైదరాబాద్: రైతులకు న్యాయం జరిగే వరకు, బిజెపి ప్రభుత్వం దిగివచ్చే వరకు కేంద్ర ప్రభుత్వంపై చావు డప్పు మోగించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర రైతుల...
ఇల్లు కట్టిస్తా, పెళ్లి చేస్తానని చెప్పింది కెసిఆరే: కెటిఆర్
హైదరాబాద్: 18 వేల కోట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభించామని మంత్రి కెటిఆర్ తెలిపారు. బన్సీలాల్ పేట్ చాచా నెహ్రూనగర్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. చాచా...
నేల విడిచి సాము చేస్తున్న ‘రేవంత్’
మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అడ్డగోలుగా చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని శాసన మండలి మాజీ చైర్మన్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు....
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ అభ్యర్థులకు కెటిఆర్ శుభాకాంక్షలు
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి...
డిసెంబర్ 9 తెలంగాణకు చరిత్రాత్మకమైన రోజు
అమరవీరుల స్థూపం నివాళులు, ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జిహెచ్ఎంసి మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, టిఆర్ఎస్ వి విద్యార్థి ఉద్యమ నాయకులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్...
నారాయణఖేడ్ లో పర్యటించిన మంత్రి హరీశ్ రావు
సంగారెడ్డి: వడ్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్, బిజెపి నాయకులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. మంత్రి మంగళవారం నారాయణ ఖేడ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ......
ఏకగ్రీవంగా ఆరుగురు ఎమ్మెల్సీలు….
హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన ఆరుగురు టిఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పాడి...
ఇది అన్నదాతల విజయం: మంత్రి పువ్వాడ
హైదరాబాద్: నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమం ఫలించిందని, ఇది అన్నదాతలు సాధించిన విజయంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభివర్ణించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రైతులు...
విద్యుత్ చట్టాలను వెనక్కి తీసుకోవాలి: జగదీశ్ రెడ్డి
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన ప్రకటన రైతుల విజయమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. గురువారం జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిఎం కెసిఆర్ నాయకత్వం రైతులకు...
పంజాబ్లో ధాన్యం కొంటారు… తెలంగాణలో ఎందుకు కొనరు…
హైదరాబాద్: తెలంగాణ రైతాంగం కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధానికి దిగింది. సిఎం కెసిఆర్ పిలుపుమేరకు రైతులకు మద్దతుగా గురువారం ఇందిరాపార్కు వద్ద దగ్గర టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మహాధర్నా చేపట్టనున్నారు. మంత్రులు...
పార్టీ పట్టుకొమ్మలు.. భవిష్యత్ కార్యసాధకులు మీరే..
విద్యాక్షేత్రంగా విరాజిల్లుతున్న మన సిద్దిపేట..
ఈ ప్రాంత యువతి యువకులకు ఉపాధి కల్పనకు ఐటి టవర్... పరిశ్రమలు ఏర్పాటు..
రేపటి పార్టీ సారథులు అభివృద్ధి ప్రచారకులు విద్యార్థి యువతనే..
పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధులు యువత విద్యార్థి...
రైతుల కోసం ధర్నా చేస్తాం: హరీష్ రావు
సిద్దిపేట: చాలా రోజుల తర్వాత శుక్రవారం ధర్నా చేయడంతో రైతుల్లో నూతన ఉత్సాహం కలుగుతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేస్తూ...
బిజేపే వరి వద్దంటోంది: కెటిఆర్
రాజన్నసిరిసిల్ల: దిక్కు మాలిన కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సిరిసిల్ల రైతు ధర్నాలో కెటిఆర్ ప్రసంగించారు. తెలంగాణ వచ్చాక ఆత్మహత్యలు తగ్గాయని...
నై కిసాన్ అనే నినాదంతో బిజెపి పాలిస్తోంది: హరీష్ రావు
సిద్దిపేట: గతంలో నీటికి, కరెంట్ కి ఇబ్బంది ఉంటే ఇప్పుడు తెలంగాణలో పొలాల్లో గోదావరి నీరు ప్రవహిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలని...
యాసంగి వడ్లను కొనేవరకు ఆందోళనలు చేపడుతాం
వరంగల్: కేంద్రం ప్రభుత్వం యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిలో గల రాయపర్తి చౌ రస్తా వద్ద చేపట్టిన టీఆర్ఎస్ ధర్నాలో...
రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్న మంత్రులు..
సిద్దిపేట: వండ్లు కొనాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర అధికార పార్టీ టిఆర్ఎస్ రైతులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ధర్నా కార్యక్రమం చేపట్టింది. దీంతో పలు జిల్లాలో టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నాలో...
మోడీ రూ.15 లక్షలు ఎప్పుడు ఇస్తావు: మోత్కుపల్లి
హైదరాబాద్: 2014 ఎన్నికల ముందు ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామన్నా ప్రధాని మోడీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు....
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అజ్మీర రేఖా శ్యాం నాయక్
ఖానాపూర్ ఎమ్మెల్యే విస్తృత పర్యటన
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం
కెసిఆర్ లాంటి నాయకుడు మనకు దొరకడం చాలా అదృష్టం
ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖాశ్యాంనాయక్
మన తెలంగాణ / ఉట్నూర్...