Monday, April 29, 2024

అబ్దుల్లాపూర్ మేట్ లో ప్రమాదం: విద్యార్థులపైకి దూసుకెళ్లిన లారీ..

- Advertisement -
- Advertisement -

రంగా రెడ్డి: అబ్దుల్లాపూర్ మేట్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. శనివారం మధ్యాహ్నం ఓ లారీ బ్రేకులు ఫెల్ కావడంతో రోడ్డు పక్కన నుండి నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విజ్ఞాన్ కాలేజీకి చెందిన ఓ విద్యార్థి మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతర ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

Student died after Lorry hit in Abdullapurmet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News