- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 1602 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా నలుగురు మృతి చెందారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.47 లక్షలకు చేరుకోగా 1366 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 2.26 లక్షల మంది కోలుకోగా 19,272 మంది చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 45.30 లక్షల మందికి కరోనా టెస్టులు చేశారు. జిల్లాల వారిగా కరోనా టెస్టుల వివరాలు
- Advertisement -