Saturday, April 27, 2024

షోపియాన్ లో ఎన్ కౌంటర్… ముగ్గురు తీవ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

 

Three terrorist dead in Shopian encounter

శ్రీనగర్: జమ్ముు కశ్మీర్ లోని షోపియాన్ జిల్లా కనిగామ్ ప్రాంతంలో గురువారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. కనిగామ్ ప్రాంతంలో తీవ్రవాదులు సంచారిస్తున్నారనే సమాచారం రావడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రతా బలగాలు కదలికలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గరు తీవ్రవాదులు హతమయ్యారు. తౌనిఫ్ అహ్మద్ అనే ఉగ్రవాది లొంగిపోయాడు. ఆల్ బ్రదర్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News