Sunday, April 28, 2024

నాగార్జునసాగర్ ఉపఎన్నిక తర్వాతే: ఠాగూర్

- Advertisement -
- Advertisement -

TPCC Chief Appointment after Nagarjuna Sagar By Election

హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉపఎన్నిక తర్వాతే కొత్త టిపిసిసి చీఫ్ ఎన్నిక జరుగుతుందని పార్టీ ఇన్ ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అప్పటివరకు టిపిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగనున్నారని ఆయన తెలిపారు. చాలా మంది నేతలు ఇదే అభిప్రాయం వెల్లడించారన్నారు. తెలంగాణలో పరిస్థితిని సోనియాగాంధీకి వివరించానని చెప్పిన ఆయన అందరి అభిప్రాయాలకు అనుగుణంగానే నేతను ఎన్నుకుంటామని పేర్కొన్నారు.

TPCC Chief Appointment after Nagarjuna Sagar By Election

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News