Monday, April 29, 2024

కశ్మీర్ లో ఎన్ కౌంటర్: ఇద్దరు తీవ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని బాల్ కోట్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు.  బాల్ కోట్ ప్రాంతంలోని ఎల్ఒసి వద్ద తీవ్ర వాదులు ఉన్నారని సమాచారం రావడంతో భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పులలో ఇద్దరు తీవ్రవాదులు మరణించినట్లు వారు చెప్పారు.

Also Read: కరిచిన పాము… 1300 కిలోమీటర్లు ప్రయాణించి ప్రాణాలు దక్కించుకున్న యువకుడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News