Saturday, April 27, 2024

రైలు కిందపడి విఆర్ఒ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రెవెన్యూ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎపిలో కలకలం రేపుతోంది. బాపట్ల జిల్లాలోని కారంచేడు మండలం కుంకల మర్రు గ్రామానికి చెందిన సిహెచ్‌ నాగమణి పర్చూరు మండలం గొల్లపూడిలో విఆర్ఒ గా విధులు నిర్వహిస్తోంది. శుక్రవారం ఆమె చీరాల స్టేషన్‌ వద్ద రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని హాస్పిటల్ కు తరలించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News