Sunday, April 28, 2024

దేశంలో కొత్తగా 13,216 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India Reports 2568 new corona cases

 

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటలలో 13,216 కరోనా కేసులు నమోదుకాగా 23 మంది చనిపోయారు. మహారాష్ట్ర(4165), ఢిల్లీ(1797), కేరళ(3253)రాష్ట్రాలలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా నుంచి 4.26 కోట్ల మంది కోలుకోగా 68 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4.32 కోట్లకు చేరుకోగా 5,24,840 మంది మృత్యువాతపడ్డారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 196 కోట్ల డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News