Sunday, April 28, 2024

దేశంలో కొత్తగా 2124 కరోనా కేసులు….

- Advertisement -
- Advertisement -

2124 Corona positive cases in India

 

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 2124 కరోనా కేసులు నమోదుకాగా 17 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా మొత్తం కేసుల సంఖ్య 4.27 కోట్లకు చేరుకోగా 5.24 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.26 కోట్లకు చేరుకుంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా డోసుల సంఖ్య 192.67 కోట్లకు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News