Monday, April 29, 2024

ఎపిలో మరో కరోనాతో 31మంది మృతి..

- Advertisement -
- Advertisement -

2224 New Corona Cases Reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మహమ్మారి కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఎపిలో గడిచిన 24గంటల వ్యవధిలో 71,758మందికి పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,224మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో 31మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. అదే సమయంలో 4,714 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 12,630మందిని కరోనాతో కన్నుమూశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 42,252 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

2224 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News