Monday, April 29, 2024

బీజాపూర్-తెలంగాణ సరిహద్దులో ఎన్ కౌంటర్: ముగ్గురు నక్సలైట్లు హతం

- Advertisement -
- Advertisement -

 

3 Naxalites dead in Beejapur encounter

హైదరాబాద్: బీజాపూర్-తెలంగాణ సరిహద్దులో సోమవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. తెలంగాణలోని ములుగు జిల్లా బీజాపూర్ సరిహద్దులోని తర్లగూడ సమీపంలో నక్సలైట్లకు, పోలీసులు మధ్య ఎదురుకాల్పులు జరగడంతో ముగ్గురు నక్సలైట్లు హతమయ్యారు.  ఘటనా స్థలం నుంచి సాహిత్య పుస్తకాలు, ఎకె-47 రైఫిళ్లు, మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.   తెలంగాణ పోలీస్, గ్రే హౌండ్స్ ప్రొసీడింగ్స్ దళాలు సంయుక్తంగా కూబింగ్ నిర్వహించాయి. ఘటనా స్థలం నుంచి పలువురు నక్సలైట్లు తప్పించుకున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News