Friday, May 17, 2024

అమృతమ్మకు నివాళులర్పించిన ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Errabelli as a tribute to Amritamma

 

వరంగల్: హనుమకొండ కళ్యాణి ఫంక్షన్ హాల్ దారిలో పర్వతగిరి గ్రామానికి చెందిన చంద్రవధన్ సతీమణి అమృతమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అమృతమ్మ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతురాలు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News