Home Search
ఎంజిఎం ఆస్పత్రి - search results
If you're not happy with the results, please do another search
ఎంజిఎం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మాజీ ఐఎఎస్ మురళి
మన తెలంగాణ/ఎంజిఎం : వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిలో అత్యవసర విభాగాల్లో మాజీ ఐఎఎస్ ఆకునూరి మురళి సోమవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఎంజిఎం ఆస్పత్రి అత్యవసర విభాగాలతోపాటు పది విభాగాలను సందర్శించి రోగుల...
ఎంజిఎం ఆస్పత్రిని సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్: వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకస్మికంగా సందర్శించారు. పిపిఈ కిట్ వేసుకుని కోవిడ్-19 వార్డును పరిశీలించి బాధితులకు అందుతున్న వైద్యసేవలపై ఆరాతీశారు. ఎంజిఎంతో పాటు ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన...
ఎంజిఎం ఆస్పత్రిలో వైద్యులపై దాడి….
వరంగల్: ఎంజిఎం ఆస్పత్రిలో పని చేస్తున్న వైద్యురాలిపై కొందరు యువకులు దాడి చేసిన సంఘటన వరంగల్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... హుజురాబాద్కు చెందిన సాయి కృష్ణ(35) అనే వ్యక్తి చేతిలోకి...
ఎంజిఎంలో ముగ్గురు చిన్నారులకు కరోనా
మన తెలంగాణ/వరంగల్ ఎంజిఎం: వరంగల్ మహాత్మా గాంధీ మెమోరియల్ ఆస్పత్రి (ఎంజిఎం)లోని పిల్లల విభాగంలో ముగ్గురు చిన్నారులకు కోవిడ్ సోకినట్లు ఆ స్పత్రి కార్యనిర్వహణ అధికారి డా.చంద్రశేఖర్ తెలిపారు. శనివారం పిల్లల విభాగంలో...
వరంగల్ ఎంజిఎంలో ‘మూషిక’ వైద్యం
ఐసియులోని రోగి కాళ్లు, చేతివేళ్లను
కొరికి తినేసిన ఎలుకలు
మంత్రి హరీశ్రావు సీరియస్ ఆస్పత్రి
బదిలీ ఇద్దరు కాంట్రాక్టు వైద్యుల సస్పెన్షన్ విచారణ
జరిపి కఠిన చర్యలు తీసుకుంటాం: కలెక్టర్ శ్రీవాత్సవ
కాలు, చేతుల...
ఆ ఆస్పత్రి రావడం… వరంగల్ ప్రజల అదృష్టం: ఎర్రబెల్లి
హైదరాబాద్: కరోనా కట్టడికి సిఎం కెసిఆర్ అన్ని చర్యలు తీసుకున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ప్రభుత్వ చర్యలపై కరోనా బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, వరంగల్ లో సిఎం కెసిఆర్...
వరంగల్లో ఎంజిఎంను సందర్శించిన కెసిఆర్
హైదరాబాద్: సిఎం కెసిఆర్ హైదరాబాద్ నుంచి వరంగల్కు చేరుకున్నారు. ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల వద్ద హెలిప్యాడ్ వద్ద సిఎంకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఘన స్వాగతం పలికారు....
వరంగల్ ఎంజిఎం వైద్యురాలు కరోనాతో కన్నుమూత
వరంగల్: ఎంజిఎం వైద్యురాలు పసునూరి శోభారాణి(40) కరోనాతో దుర్మరణం చెందారు. వారం రోజుల క్రితం శోభారాణికి కరోనా వైరస్ సోకడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం...
ఎంజిఎంలో కొవిడ్ వార్డు సందర్శన
పిపిఇ కిట్లు ధరించి కరోనా పేషంట్లకు పలకరింపు, గాంధీ తరహాలో ఎంజిఎం
750కి ఆక్సిజన్ బెడ్లను పెంచుతాం
వరంగల్కు ప్రత్యేకంగా మొబైల్ ల్యాబ్స్
150 పడకలతో త్వరలో కెఎంసి పరిధిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు :...
మృతదేహాలకు ఎంజిఎంలో శవపరీక్ష పూర్తి…
వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంటలో బావి నుంచి వెలికితీసిన తొమ్మిది మృతదేహాలకు ఎంజిఎం ఆస్పత్రిలో శవపరీక్ష పూర్తి అయింది. ఈ ఘటనపై పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. షకీల్...
రెండో పెళ్లి… పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న భార్య… భర్తే తగలబెట్టాడని ఆరోపణలు
వరంగల్: ఓ వివాహిత పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడంతో 90 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న సంఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. మరో వైపు ఆమె తల్లిదండ్రులు భర్తే పెట్రోల్ పోసి నిప్పంటించాడని...
వృద్ధుడి ప్రాణం తీసిన చలిమంటలు
ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఓ వృద్ధుడు చలిమంటలు కాగుతుండగా నిప్పంటుకోవడంతో చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బొమ్మారెడ్డిపల్లికి చెందిన బొల్లి లచ్చయ్య(60)కు పక్షవాతం రావడంతో మంచానికే...
మెడికో ప్రీతిపై సైఫ్ వేధింపులు నిజమే!
మెడికో ప్రీతిని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధించడం నిజమేనని ర్యాగింగ్ నిరోధక కమిటీ స్పష్టం చేసింది. కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి.. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల...
దామెరలో జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్య
దామెర: హనుమకొండ జిల్లా దామెర మండలం వెంకటాపూర్లో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దామెర తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా సతీశ్ పని చేస్తున్నారు. వెంకటాపూర్లోని తన ఇంట్లో...
వరంగల్, హనుమకొండలో కెటిఆర్ పర్యటన
వరంగల్: శుక్రవారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మంత్రి కెటిఆర్ పర్యటిస్తున్నారు. రూ.900 కోట్ల విలువైన పనులకు కెటిఆర్ శ్రీకారం చుట్టనున్నారు. హనుమకొండలో ఐటి టవర్స్, మడికొండలో ఐటి పార్క్కు శంకుస్థాపన చేయనున్నారు.
కాజీపేటలో మురుగునీటి...
ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నీట్ విద్యార్థిని మృతి
ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నీట్ విద్యార్థిని మృతి చెందగా,...
వరంగల్ లో రౌడీషీటర్ దారుణ హత్య..
వరంగల్ శివనగర్ లో రౌడీషీటర్ నజీర్ దారుణ హత్యకు గురయ్యాడు. కొంతమంది దుండగులు ఇంట్లోకి చొరబడి నజీర్ ను కత్తులతో దాడి చేసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి...
వర్ధన్నపేటలో ఆర్టీసి బస్సును ఢీకొట్టిన డిసిఎం.. ఒకరు మృతి
వరంగల్: జిల్లాలోని వర్ధన్నపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన ఓ డిసిఎం వాహనం, ఆర్టీసి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర...
ఇంజక్షన్ వికటించి బాలుడి మృతి
హసన్పర్తి : హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలో ఇంజక్షన్ వికటించి అవినాష్(12) అనే బాలుడు మృతి చెందాడు. ఆదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో అవినాష్కు కడుపు నొప్పి ఎక్కువ కావడంతో...
అనుమానాస్పద స్థితిలో మహిళా కానిస్టేబుల్ మృతి
వరంగల్ కార్పొరేషన్: నగరంలోని పోచమ్మమైదాన్ వేణురావుకాలనీలో నివాసం ఉంటున్న మహిళా కానిస్టేబుల్ ఎదులాపురం మౌనిక ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీస్లు, తల్లిదండ్రులు తెలిపిన వివరాలు ఇలా...