Home Search
ఎంజిఎం ఆస్పత్రి - search results
If you're not happy with the results, please do another search
శవాల బావి మిస్టరీ తేలేదేలా..?
తొమ్మిది మంది మృతి కేసులో ముమ్మరంగా దర్యాప్తు..
ఫోరెన్సిక్ నివేదికే కీలకం..
పోలీసుల అదుపులో ఇద్దరు బీహార్ యువకులు..?
మనతెలంగాణ/వరంగల్ క్రైం: ఒక పాడుపడ్డ బావిలో రెండు రోజుల క్రితం తొమ్మిది మృతదేహాలు లభించిన సంఘటనపై...
రాష్ట్ర ప్రగతిలో వలస కూలీలు భాగస్వాములే
9 మంది మృతిపై సమగ్ర విచారణ చేయిస్తాం
కుటుంబ సభ్యులకు ఓదార్పు, అండగా ఉంటాం
దోషులపై కఠినచర్యలు తీసుకుంటాం
ఎంజిఎం ఆస్పత్రిలోని మృతదేహాలను పరిశీలించిన మంత్రులు సత్యవతి, ఎర్రబెల్లి
మనతెలంగాణ/హైదరాబాద్ : వరంగల్లోని గొర్రెకుంట వద్ద బావిలో బయటపడిన...
వెంకయ్య నాయుడు సేవలు గొప్పవి: ఎర్రబెల్లి
వరంగల్: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేసిన సేవలు గొప్పవి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పొగిడారు. ఎవివి కాలేజీలో ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడారు. ఉపరాష్ట్రపతి...
వరంగల్ ఎజిఎంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు
వరంగల్: కరోనా కొత్త వేరియంట్ JN-1 దేశంలో శరవేగంగా విస్తరిస్త్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో 10 వెంటిలేటర్లు, 30 ఆక్సిజన్, 10 సాధారణ పడకలతో మొత్తం 50...
తెలంగాణలో ఆరు కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 20 కరోనా కేసులు నమోదుకాగా 19 మందికి కరోనా చికిత్స కొనసాగుతోంది. కరోనా వ్యాధి నుంచి ఒకరు రికవరీ అయ్యారు....
తేలు కాటుతో బాలిక మృతి
జఫర్గడ్ : మండలంలోని తీగారంకు చెందిన ముస్కు వైష్ణవి (13) అనే బాలిక తేలు కాటుతో మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. గ్రామస్థులు, స్థానిక ఏఎస్సై రాజమౌళి తెలిపిన వివరాల ప్రకారం.....
మృత్యువుతో పోరాడి ఓడిన ప్రీతి
మనతెలంగాణ/హైదరాబాద్: వైద్య విద్యార్థిని ప్రీతి ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఆదివారం రాత్రి 9.10 గంటలకు కన్నుమూశారు. సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజిఎంలో ఆత్మహత్యకు యత్నించిన పిజి వైద్య విద్యార్థినికి నిమ్స్లో...
మెడికో ప్రీతి మృతి.. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడిన ప్రీతి
హైదరాబాద్ :వైద్య విద్యార్థిని ప్రీతి ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఆదివారం 9.10 గంటలకు రాత్రి కన్నుమూశారు. సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజిఎంలో ఆత్మహత్యకు యత్నించిన పిజి వైద్య విద్యార్థినికి నిమ్స్లో...
రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం..
మన తెలంగాణ/ములుగు క్రైం: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలైన సంఘటన ములుగు జిల్లా ఇంచర్ల గ్రామ పరిధిలోని ఎర్రిగట్టమ్మ వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురితోపాటు...
దవాఖానాల్లో కరోనా కలకలం
సికింద్రాబాద్ గాంధీ, వరంగల్ ఎంజిఎం,
ఎర్రగడ్డ ఆస్పత్రుల్లో మహమ్మారి బారిన సిబ్బంది
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ కేసులు భారీ గా నమోదవుతున్నాయి. సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి లో 70మంది వైద్యులు, సిబ్బందికి కరోనా...
వరంగల్ లో దారుణం: వైద్యం వికటించి కవలలు మృతి..
మన తెలంగాణ/ఎంజిఎం: వరంగల్ గంగా ఆస్పత్రిలో వైద్యం వికటించి ఇద్దరు కవలలు మృతిచెందిన ఘటన వరంగల్ గంగా ఆస్పత్రిలో సోమవారం చోటు చేసుకుంది. గర్భిణీ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. కాశిబుగ్గకు...
హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య
స్టేషన్ఘన్పూర్ దగ్గరి నష్కల్ రైల్వేస్టేషన్
సమీపంలో రైలు పట్టాలపై గురువారం
ఉదయం ఆత్మహత్య, బందోబస్తు నడుమ పోస్టుమార్టం, వరంగల్లో అంత్యక్రియలు పూర్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : సైదాబాద్ హత్యాచార ఘటన నిందితుడు రాజు స్టేషన్ఘన్పూర్ దగ్గరి నష్కల్ రైల్వే...
అదుపుతప్పి కెనాల్లోకి దూసుకెళ్లిన కారు
పర్వతగిరి: విధి వక్రీకరించి ప్రమాదవశాత్తు ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాకలో బుధవారం చోటు చేసుకుంది. పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ సేకరించిన వివరాల...
ఎస్పీ బాలు ఇకలేరు…
చెన్నై: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్యణ్యం(74) కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. గత 50 రోజుల క్రితం కరోనా వైరస్ సోకడంతో చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. బాలుకు శ్వాస సమస్య...
ప్రజలు సహకరిస్తే అక్రమ నిర్మాణాలు తొలగిస్తాం..
ప్రజలు సహకరిస్తే అక్రమ నిర్మాణాలు తొలగించి నాలాలు నిర్మిస్తాం..
త్వరలోనే కోవిడ్ సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభిస్తాం..
వరంగల్ మహానగర నాలాల అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు
ముంపు ప్రాంతాల్లోని బాధితులను అడుగడుగునా అక్కున...
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు వెంటిలేటర్ పై చికిత్స..
చెన్నై: కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. శుక్రవారం బాలు ఆరోగ్యంపై వైద్యులు...