Home Search
మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ - search results
If you're not happy with the results, please do another search
కరోనా సెకండ్ వేవ్ ఇంకా సమసి పోలేదు : హర్షవర్ధన్
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ ఇంకా సమసి పోలేదని, కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ కొవిడ్ నిబంధనలు పాటించడంలో నిర్లక్షం చేయవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ హెచ్చరించారు. కొవిడ్...
‘నమస్తే ట్రంప్’ వల్లే దేశంలో కరోనా వ్యాప్తి: ప్రధానిపై విసుర్లు
ముంబై: కొవిడ్ మహమ్మారి కాలంలో ప్రతిపక్షాలు భయభ్రాంతులకు గురిచేయడంతోనే ముంబై నుంచి వలస కార్మికులు పెద్ద ఎత్తున తమ స్వస్థలాలకు పారిపోయారంటూ ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం పార్లమెంట్లో చేసిన ఆరోపణను మహారాష్ట్ర...
ప్రాధాన్యత క్రమంలో అందరికీ కరోనా టీకా
కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వెల్లడి
చెన్నై: కొవిడ్-19 మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందచేసే కల సాకారం కానున్నదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు....
లోక్సభ సమరానికి కమలయోధులు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించిం ది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన...
ప్రజలు పేదలు.. పాలకులు సంపన్నులు
(హరి మోహన్/మన తెలంగాణ)
వలసల జిల్లా కోటీశ్వరుల ఖిల్లా? అంటే అవుననే అంటున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంటేనే పేదరికం, వలసలు. అయితే ఇక్కడ ప్రజ లు మాత్రమే పేదలు కానీ నేతలు కాదన్నది...
ఉద్దండులతో యువ కెరటాల ఢీ
రాష్ట్రంలో ఎన్నికల సమరం జోరందుకుంది. బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రత్యర్ధులను ఢీకొనేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. అందులో ప్రధాన పార్టీలు ఈసారి యువతకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చి ఆరు నియోజకవర్గాల్లో...
ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు విశ్వాసం
ఇల్లందు :ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు పూర్తి విశ్వాసం పెరింగిందని స్ధానిక శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియా హరిసింగ్నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె బుధవారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకోని స్థానిక వైద్యశాలలో...
నేరవేరిన క్యాన్సర్ బాధితురాలు స్వాతి కళ సాకారం
చివ్వెంల పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వోగా ఒక్కరోజు బాధ్యతలు
త్వరగా కొలుకోవాలని ఆకాంక్షించిన ఎస్పీ
సూర్యాపేట : అనారోగ్యంతో బాధపడుతున్న క్యాన్సర్ వ్యాధి బాధితురాలు త్వరగా కోలుకోని పోలీస్ అధికారి కావాలన్న తన మనస్సులో...
దేశంలో రాబోయేది రైతు తుఫానే..
కాంధార్: దేశంలో త్వరలో రైతు తుఫాన్ రాబోతుందని, దాన్నెవరూ ఆపలేరని బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్రమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మహారాష్ట్ర కాంధార్ లోహలో జరిగిన బిఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్లో సిఎం కెసిఆర్...
కర్నాటక ఎన్నికలు: 124 అభ్యర్థుల కాంగ్రెస్ తొలి జాబితా విడుదల
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ కర్నాటక ఎన్నికలకు 124 అభ్యర్థుల తన తొలి జాబితాను విడుదల చేసింది. ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య వరుణ నియోజకవర్గం నుంచి కర్నాటక అసెంబ్లీకి పోటీచేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సీటు...
యుపిలో వెలుగుచూసిన మరో ఫంగస్
న్యూఢిల్లీ: దేశంలో మరో ఫంగస్ వెలుగుచూసింది. భారత్ లో ఇప్పటివకే పెరుగుతున్న బ్లాక్, వైట్ ఫంగస్ సంక్రమణ కేసుల మధ్య, యెల్లో ఫంగస్ మొదటి కేసు ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో...
కరోనా కట్టడికి డిఆర్డివొ 2డిజి ఔషధం విడుదల
కరోనా కట్టడికి డిఆర్డివొ 2 జి ఔషధం విడుదల
అందుబాటు లోకి వచ్చిన పదివేల సాచెట్లు
జూన్ నాటికి పూర్తి స్థాయిలో మార్కెట్లోకి
న్యూఢిల్లీ: కరోనా నివారణకు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్డివొ)...
మోడీని పొగిడిన నోటితోనే..
గత ఏడాది వచ్చిన కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భారత ప్రధాని మోడీ అఖండ విజయం సాధించాడని దేశ, విదేశాలు, పాశ్చాత్య మీడియా ప్రశంసించడం మనందరికీ తెలిసిందే. మరి ఈ రోజు దేశ...
వారంలో 100% వ్యాక్సిన్
45 ఏళ్లు దాటిన వారందరూ టీకా వెయించుకోవాలి
కరోనా పరీక్షలకు భారీగా పెంచాలి
అన్ని జిల్లా ఆర్టి-పిసిఆర్ టెస్టులు, విస్తృతంగా పరీక్షాకేంద్రాలు
అందరూ మాస్కులు ధరించేలా చర్యలు : సమీక్షలో సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా...
మరికొద్ది వారాల్లో కరోనా టీకా
శాస్త్రవేత్తల ఆమోదం లభించిన వెంటనే వ్యాక్సినేషన్
వృద్ధులు, ఆరోగ్య సిబ్బందికి తొలి ప్రాధాన్యత
వ్యాక్సిన్ ధరపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
అఖిలపక్ష సమావేశంలో ప్రధాని వెల్లడి
న్యూఢిల్లీ: కొవిడ్ కోరలనుంచి విముక్తి కలిగించే వ్యాక్సిన్ కోసం యావద్భారతావని ఆసక్తిగా...
పాము ఇంకా చావలేదు!
కరోనా వైరస్ ఇంకా చావలేదు. అది ఇంకా తన పాము పడగ విప్పుతూ పలు దేశాల్లో బుసలు కొడుతూ, కాటు వేస్తూనే వుంది. డిసెంబర్ 2019 చైనాలో పుట్టి జనవరి 30, 2020న...
జులైకల్లా 50 కోట్ల డోసులు
తొలి విడతలో 20 నుంచి 25 కోట్ల మందికి వ్యాక్సిన్
కరోనా వారియర్లు, వయోవృద్ధులకు మొదటి ప్రాధాన్యం
అందరికి సమాన ప్రతిపాదికన అందుబాటులోకి తెస్తాం
అక్టోబర్లో రాష్ట్రాల నుంచి ప్రాధాన్యత జాబితాలు
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటన
న్యూఢిల్లీ:...
పాలమూరు పచ్చబడాలే
2021 నాటికి ఎట్టి పరిస్థితుల్లో ఎత్తిపోతల ద్వారా సాగునీరు
అనుకున్నట్టుగానే పనులు జరగాలి
పాలమూరురంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్
పనులను తనిఖీ చేసిన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎంఎల్ఎలు, ఎంఎల్సి, అధికారుల బృందం
ఏదుల రిజర్వాయర్ వద్ద ప్యాకేజీల...
మరణాలు భారత్లోనే తక్కువ
3.2శాతం మాత్రమే కొవిడ్ మృతులు, కోలుకున్న 10,633 (26.59%) మంది రోగులు
అగ్రరాజ్యాలతో పోలిస్తే మనమే బెటర్
నిలకడగా కరోనా బాధితుల పెరుగుదల రేటు
10లక్షలకుపైగా టెస్టులు చేశాం, రోజుకు 74వేలకుపైగా...
విదేశాలనుంచి వచ్చే అందరి వివరాలు సేకరించాలి
జిల్లా వైద్య అధికారుల వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఈటెల
మన తెలంగాణ/హైదరాబాద్ : విదేశాల నుంచి వచ్చే ప్రతి వ్యక్తి వివరాలు పూర్తిస్థాయిలో సేకరించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కరోనా వైరస్...