Monday, April 29, 2024

విజయవాడ బస్టాండ్ లో ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ బస్టాండ్‌లో బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. కండక్టర్, ప్రయాణికురాలితో పాటు బాలుడు మృతి చెందాడు. ప్లాట్‌ఫామ్ నెంబర్ 12 దగ్గర ఘటన చోటుచేసుకుంది. బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగిందని ఆర్‌టిసి అధికారులు పేర్కొన్నారు. బస్సు విజయవాడ నుంచి గుంటూరు వెళ్లడానికి బస్టాండ్‌కు వచ్చినప్పుడు ఈ ప్రమాదం జరిగింది.

Also Read: క్రికెట్‌కు సునీల్ నరైన్ గుడ్‌బై

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News