- Advertisement -
హైదరాబాద్: రైతుల కోరిక మేరకు వరద కాల్వను నీటితో నింపాలని సిఎం కెసిఆర్కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంత్రి వేముల అభ్యర్థన మేరకు వెంటనే వరద కాల్వను నీటితో నింపాలని అధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశించారన్నారు. రైతుల సౌలభ్యం కోసం అడిగిన వెంటనే స్పందించిన సిఎం కెసిఆర్కు మంత్రి వేముల కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -