Monday, April 29, 2024

వివేకా హత్య కేసులో ట్విస్ట్….

- Advertisement -
- Advertisement -

Vivekananda Reddy

కడప: వివేకా హత్య కేసులో సిబిఐ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. నిందితుడు శివ శంకర్ రెడ్డికి నార్కో పరీక్షలు చేయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పులివెందుల కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. శివశంకర్ రెడ్డిని నార్కో పరీక్షలకు అనుమతి ఇవ్వాలని సిబిఐ కోరింది. సిబిఐ పిటిషన్‌ను విచారణకు న్యాయస్థానం స్వీకరించనుంది. ప్రస్తుతం కడప జైలులో శివ శంకర్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. నిందితుల బెయిల్ పిటిషన్లపై సాయంత్రంలోగా కోర్టు నిర్ణయం తెలపనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News