- Advertisement -
హైదరాబాద్: వానాకాల పంటల కొనుగోలుపై సిఎం కెసిఆర్ శుక్రవారం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై చర్చించనున్నారు. ఈ భేటీకి వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖ మంత్రులు, సిఎస్ సోమేష్ కుమార్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. వానాకాల పంటల కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా చేసిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. యాసంగిలో పంటల సాగుపై కెసిఆర్ చర్చిస్తున్నారు. మక్కల సాగుపై విధానంపై సిఎం నిర్ణయం తీసుకోనున్నారు.
CM Review Meeting on Purchase of Monsoon Crops
- Advertisement -