Monday, April 29, 2024

మణిపూర్‌లో ఉగ్రదాడి: కల్నల్ తో సహా ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Colonel family dead in terrorist attack

ఇంఫాల్: మణిపూర్‌లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదుల దాడిలో ఏడుగురు అమరులయ్యారు. మృతుల్లో నలుగురు జవాన్లు, ఒక కల్నల్ ఉన్నట్టు గుర్తించారు. 46 అస్సాం రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ విప్లవ్ త్రిపాఠి కుటుంబమే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడి చేశాడు. ఈ దాడిలో త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడు మృతి చెందారు. భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకొని ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News