Monday, April 29, 2024

జమ్మూకశ్మీర్ లో మరోసారి డ్రోన్ కలకలం..

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్ లో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది. లఖ్నూర్ జిల్లాలో పల్లాన్వాల సెక్టార్ లోని భారత్‌-పాక్‌ అంతర్జాతీయ సరిహద్దుల్లో(ఎల్ఓసి) వద్ద బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మరోసారి డ్రోన్‌ తిరగడాన్ని బిఎస్‌ఎఫ్‌ భద్రతా బలగాలు గుర్తించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కాల్పులు జరపడంతో డ్రోన్‌ పాకిస్థాన్‌ వైపు వెనుతిరిగినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం కూడా అర్నియా సెక్టార్‌ వద్ద రాత్రి 10 గంటల సమయంలో భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించిన ఓ డ్రోన్ ను గమనించిన భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో వెనక్కివెళ్లిపోయినట్లు బిఎస్‌ఎఫ్‌ ఉన్నతాదికారి తెలిపారు.

Drone spotted in Jammu Kashmir’s Akhnoor

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News