Thursday, May 9, 2024

బికనీర్ లో భూకంపం….

- Advertisement -
- Advertisement -

Earthquake in Bikaner

 

జైపూర్‌: రాజస్థాన్‌లోని బికనీర్‌లో శుక్రవారం స్వల్పంగా భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.3గా ఉందని జాతీయ భూపరిశోధన అధికారులు వెల్లడించారు. ఉదయం 8 గంటలో ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళనతో బయటకు పరుగులు తీశారు. భూ కంపం కేంద్రం బికనీర్‌కు 420 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిసింది. ప్రాణా, ఆస్తి నష్టం గురించి వివరాలు తెలియలేదు. మిజోరంలోని చంఫాయ్‌లో బుధవారం రాత్రి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 3.1గా ఉందని నేషన్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News