- Advertisement -
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు కేజ్రీవాల్ బిర్యానీ సరఫరా చేస్తున్నారని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ విమర్శిం చడాన్ని ఎన్నికల కమిషన్ ఆగ్రహించి గురువారం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. శుక్రవారం సాయంత్రం 5 లోగా దీనికి సంజాయిషీ చెప్పాలని ఆదేశించింది. 8న ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ బిజెపి నేత ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొంది.
EC Issues Show Cause Notice to Yogi Adityanath
- Advertisement -