Monday, April 29, 2024

ఇంగ్లాండ్ 71/2…

- Advertisement -
- Advertisement -

England loss two wickets for 71 runs

 

నాంటింగ్‌హామ్: ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఇంగ్లాండ్ జట్టు 25 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 71 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోరీ బర్స్ 18 పరుగులు చేసి చేసి సిరాజ్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జాక్ క్రాలే ఆరు పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో డొమినిక్ సిబ్లే(21), జోమ్ రూట్(20) బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం బారత్ 24 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 183
భారత్ తొలి ఇన్నింగ్స్:278

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News