- Advertisement -
ఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సీతాపూర్ జిల్లా మచ్రెటా ప్రాంతంలో క్షణికావేశంలో భార్యను భర్త హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహేంద్ర యాదవ్(30), శాంతి యాదవ్(25) అనే దంపతులు కైమా గ్రామంలో నివసిస్తున్నారు. దంపతుల మధ్య గొడవ జరగంతో సహనం కోల్పోయిన భర్త కొడవలితో భార్యపై దాడి చేశాడు. దీంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -