Monday, April 29, 2024

ఐపిఎల్‌ 2021: టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు

- Advertisement -
- Advertisement -

IPL 2021: RCB win toss and opt bowl against PBKS

అహ్మదాబాద్‌: ఐపిఎల్‌ 2021లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచకుని, ముందుగా పంజాబ్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. వరుస విజయాలతో జోరుమీదున్న కోహ్లీసేన ఈ మ్యాచ్ లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. మరోవైపు వరుస ఓటములతో సతమతమవుతున్న పంజాబ్ జట్టు ఈ మ్యాచ్ లో గెలుపొంది పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని పట్టుదలగా ఉంది.

IPL 2021: RCB win toss and opt bowl against PBKS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News