Saturday, April 27, 2024

కెకెఆర్ లక్ష్యం 128

- Advertisement -
- Advertisement -

 

షార్జా: ఐపిఎల్ 14లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో డిసి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. కెకెఆర్ ముందు ఢిల్లీ 128 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. స్మిత్(39), రిషబ్ పంత్(39), శిఖర్ ధావన్ (24) రెండు అంకెల పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. డిసి బ్యాట్స్ మెన్లలో రవిచంద్రన్ అశ్విన్ (09),  అవిష్ ఖాన్ (05) హెట్‌మెయిర్(04), శ్రేయస్ అయ్యర్ (1), లలిత్ యాదవ్(0), అక్షర పటేల్(0), రబడా(0) నాటౌట్ పరుగులు చేశారు. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో ఫరుగుజన్, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్ తలో రెండు వికెట్లు తీయగా టీమ్ సౌథీ ఒక వికెట్ పడగొట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News