Monday, April 29, 2024

స్థానిక సంస్థల ఎంఎల్‌సి స్థానాలకు పోలింగ్ ప్రారంభం….

- Advertisement -
- Advertisement -

Local body election polling started

హైదరాబాద్: తెలంగాణలోని ఐదు జిల్లాలో స్థానిక సంస్థల ఎంఎల్‌సి స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కరీంనగర్‌లో రెండు, ఆదిలాబాద్, నల్లగొండ, మెదక్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికలలో 26 మంది అభ్యర్థులు భవితవ్యం తేలనుంది. 37 పోలింగ్ కేంద్రాల్లో 5326 ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News