Monday, April 29, 2024

ఎన్‌సిసి పూర్వ విద్యార్థుల సంఘం తొలి సభ్యుడిగా మోడీ!

- Advertisement -
- Advertisement -

ఝాన్సీ: నేషనల్ కేడెట్ కోర్(ఎన్‌సిసి) అలుమ్నీ అసోసియేషన్(పూర్వ విద్యార్థి సంఘం)ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఇక్కడ ఆవిష్కరించారు. అంతేకాక ఆయన ఈ సంఘం తొలి సభ్యుడు కూడా అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News