- Advertisement -
హైదరాబాద్: మంచు విష్ణు, అందాల చందమామ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘మోసగాళ్లు’. ఈ చిత్రంపై మంచు విష్ణు చాలా ఆశలు పెట్టుకున్నాడు. భారీ ఐటీ కుంభకోణం నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి నటిస్తున్నాడు. ఈ సినిమాకు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసి చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలిపాడు.
‘MOSAGALLU’ Movie Trailer launched by Chiranjeevi
- Advertisement -