Monday, April 29, 2024

ఆటో బోల్తా.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One Killed in Road Accident in Anantapur

అనంతపురం: జిల్లాలోని ధర్మవరం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున మండలంలోని మోటమొర్ల వంక వద్ద ఓ ఆటో ఎద్దుల బండిని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా, మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గాయపడిని వ్యక్తిని చికిత్స కోసం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

One Killed in Road Accident in Anantapur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News