Saturday, May 18, 2024
Home Search

రాయదుర్గం - search results

If you're not happy with the results, please do another search

మెట్రోకు పెరుగుతున్న ఆదరణ

హైదరాబాద్: గ్రేటర్ నగరానికి మణిహారంగా నిలిచి మెట్రో కరోనా నేపథ్యంలో ఐదు నెలలుగా పాటు నిలిచిపోయి సర్వీసులు ఈనెల 7వ తేదీ నుంచి పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. మెట్రో అధికారులు దశల వారీగా...

ఆంక్షల మధ్య మెట్రో పట్టాలపై పరుగులు

హైదరాబాద్: గ్రేటర్ నగరానికి మణిహారంగా నిలిచిన మెట్రో కరోనా నేపథ్యంలో ఐదునెలల పాటు నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతి ఇవ్వడంతో మొదటి కారిడార్ ఎల్బీనగర్, మియాపూర్ మధ్య పట్టాలపై రైళ్లు పరుగులు...
Three Killed In Road Accident At UP

గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం కదరంపల్లిలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే ముగ్గురు చనిపోయారు. స్థానికుల...
Metro travel according to Covid-19 rules

కోవిడ్ నిబంధనల మేరకే మెట్రో ప్రయాణం

హైదరాబాద్: నగరంలో మెట్రో రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టేందుకు అధికారులు వేగంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 7వ తేదీన నుంచి నడపాలని రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో మెట్రో అధికారులు ఆదిశగా చర్యలు...
case against the two who threatened nurse

నర్సును బెదిరించిన ఇద్దరిపై కేసు

హైదరాబాద్: డబ్బులు తీసుకుని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులపై ఓ నర్సు రాయదుర్గం పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. నర్సుగా పనిచేస్తున్న రంగమ్మ గత ఏడాది రాజేశ్‌కు రూ....
Rana brother Abhiram escapes unhurt in car accident

రానా సోదరుడు అభిరామ్ కారుకు ప్రమాదం

హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అభిరామ్ తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే... కరీంనగర్ ఆరేపల్లికి చెందిన రాజు...
Hyderabad Metro continues to lose

నష్టాల్లో హైదరాబాద్ మెట్రో

  మూడునెలలకు సుమారు రూ.150 కోట్లు లాస్ కష్టంగా మారిన రైళ్లు, డిపోలు, స్టేషన్ల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు వచ్చే నెలలో మెట్రో పట్టాలెక్కే అవకాశం మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్‌డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో నష్టాల్లో కొనసాగుతోంది. నగరంలో...
Green challenge by Santosh kumar

మానవాళికి మంచి చేసే గ్రీన్ ఛాలెంజ్

మనతెలంగాణ/హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడవ విడతలో గాయని మధుప్రియ పాల్గొన్నారు.హైదరాబాద్ చిలకానగర్ కార్పొరేటర్ గోపు సరస్వతితో కలిసి గురువారం మధుప్రియ మూడు మొక్కలను నాటారు. ఈ నేపథ్యంలో గాయని మధుప్రియ మాట్లాడుతూ...
Incessant Sexual Harassment of Women at Cyberabad

యువతులపై ఆగని వేధింపులు

 రెండు నెలలు...255 ఫిర్యాదులు సైబరాబాద్ షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసిన బాధితులు 28 కేసులు నమోదు, 19 క్రిమినల్ కేసులు మూడు బాల్యవివాహాల ఆపివేత మొదట స్నేహం.. ఆ తరువాత ప్రేమ పేరుతో వేధింపులు అమాయకత్వమే వారికి ఆయుధం.. హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్...
Case filed against actor Prabhas

నటుడు ప్రభాస్‌పై కేసు నమోదు

  మనతెలంగాణ/హైదరాబాద్‌ : సినీ నటుడు ప్రభాస్‌పై రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం నాడు కేసు నమోదైంది. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు నటుడు ప్రభాస్‌పై కేసును నమోదు చేశామని రాయదుర్గం సిఐ రవీందర్ తెలిపారు....
AP BJP President Kanna Laxminarayana Daughter-in-law-died

కన్నా లక్ష్మినారాయణ కోడలు అనుమానాస్పద మృతి

మనతెలంగాణ/హైదరాబాద్: ఎపి బిజేపి అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కోడలు గచ్చిబౌలిలోని ఎఐజి ఆస్పత్రిలో గురువారం అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. కన్నా లక్ష్మినారాయణ కుమారుడు ఫనీంద్రను నల్లపురెడ్డి సుహారికా రెడ్డి ప్రేమ వివాహం చేసుకుంది. సాఫ్టేవేర్...
 biodiversity First level flyover starts in Hyderabad

బయోడైవర్సిటీ ఫస్ట్‌ లెవల్‌ ఫ్లైఓవర్‌ను ప్రారంభం

హైదరాబాద్ లో మరో కొత్త ఫ్లైఓవర్ ప్రారంభమయ్యింది. నగరంలో బయోడైవర్సిటీ ఫస్ట్‌ లెవల్‌ ఫ్లైఓవర్‌ను ఐటి, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి‌ ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో...
lanco-hills

భవనం పైనుంచి దూకి యువతి ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. లాంకో హిల్స్ 15వ అంతస్తు నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని మల్లికగా గుర్తించారు. 3 నెలల క్రితం...

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు వాయిదా

  ఎస్‌ఇసి ప్రకటనపై భగ్గుమన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ ః కరోనా ఎఫెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రకటించారు. ప్రస్తుతం ఎపిలో స్థానిక...

మొక్కలు నాటిన వెల్స్ ఫర్గో సెంటర్ హెడ్

  హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా వెల్స్ ఫర్గో (Wells Fargo) కంపెనీ సెంటర్ హెడ్ శ్రీధర్ చుండురి బుధవారం మొక్కలు నాటారు. సైబరాబాద్ సిపి సజ్జనార్ ఇచ్చిన ఛాలెంజ్‌ను శ్రీధర్...

మెట్రో రెండో దశలో మూడు కొత్త మార్గాలు

 రాయదుర్గం నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లక్డీకాపూల్ నుంచి ఆర్జీఏ, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు ప్రణాళికలు తిరుమల నుంచి తిరుపతి వరకు మాస్టర్‌ప్లాన్ సిద్ధం : మెట్రో ఎండి హైదరాబాద్: మెట్రో రైలు రెండోదశ పనులు...
hyderabad-metro

మెట్రో రికార్డు

సోమవారం ఒక్కరోజే 4.47లక్షలమంది ప్రయాణం జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ కారిడార్‌లో 34వేల మంది రాకపోకలు ప్రయాణికుల సంఖ్య పెరగడంలో సత్ఫలితాలిచ్చిన క్యూఆర్ కోడ్ హైదరాబాద్: నగరంలో ఈనెల 7న సిఎం కెసిఆర్ మెట్రో కారిడార్2 జెబిఎస్‌నుంచి ఎంజిబిఎస్...

జెబిఎస్ టు ఎంజిబిఎస్ మెట్రో మరో మెరుపు

  సాకారమైన ప్రయాణికుల కల జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు మెట్రో రాకపోకలు, ప్రారంభించిన ముఖ్యమంత్రి కెసిఆర్, నేటి ఉ. 6.30 గం.ల నుంచి ప్రయాణికులకు అనుమతి హైదరాబాద్ : హైదరాబాద్ నగరవాసులతో పాటు రాష్ట్ర ప్రజలు...
JBS-MGBS Metro Rail

ఈనెల 7 నుంచి జెబిఎస్-ఎంజిబిఎస్‌ మెట్రో రైలు పరుగులు..

  హైదరాబాద్: జూబ్లీబస్ స్టేషన్ (జెబిఎస్) నుండి మహాత్మగాంధీ బస్‌స్టేషన్(ఎంజిబిఎస్) వరకు మెట్రో ట్రైన్ ఈ నెలలోనే పరుగులు పెట్టనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ మార్గాన్ని వచ్చే 7వ తేదీన సాయంత్రం 4...

జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు మెట్రో సిద్ధం

రెండో వారంలో పరుగులు హైదరాబాద్: నగరంలోని ప్రజలను వివిధ ప్రాంతాలకు చేరవేస్తూ ప్రశంసలు పొందుతున్న మెట్రోరైలు రెండో కారిడార్ జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్‌వరకు ఫిబ్రవరి రెండో వారం లో రైలును నడిపించేందుకు సిద్దం చేశారు....

Latest News