Sunday, April 28, 2024
Home Search

స్టాక్ మార్కెట్లు - search results

If you're not happy with the results, please do another search

మూడు రోజుల నష్టాలకు బ్రేక్

767 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ న్యూఢిల్లీ : వరుసగా మూడు రోజులుగా నష్టాలను చూస్తున్న మార్కెట్లకు వారాంతం శుక్రవారం ఊరట లభించింది. ఐటి స్టాక్స్, ఇతర ఇండెక్స్‌లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. మార్కెట్...
Sensex rises 145 points after 4 days

నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్

న్యూఢిల్లీ: నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. సోమవారం దేశీయ స్టాక్‌మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను చూసినప్పటికీ, ఆఖరికి స్వల్పంగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 145 పాయింట్లు పెరిగి 60,967 పాయింట్ల వద్ద ముగిసింది....
BSE

102 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

ముంబయి: ఈక్విటీ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ శుక్రవారం 102 పాయింట్లు పతనమైంది. ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నప్పటికీ ఐటిసి, మారుతి, ఇన్ఫోసిస్ షేర్లు మార్కెట్‌ను పతనావస్థకు లాగాయి. మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల...
NSE

17562 వద్ద ముగిసిన నిఫ్టీ!

514 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ రెండు రోజుల మార్కెట్ నష్టాలకు చెక్ ముంబయి: ఒక్క ఆటో, పవర్ సెక్టార్లు తప్పించి మిగిలిన అన్ని సెక్టార్ల షేర్లు మంగళవారం లాభపడ్డాయి. రియాల్టీ, ఐటి, మెటల్ షేర్లు 2-3...

బ్యాంకులు, ఆర్‌ఐఎల్ దన్ను

403 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ముంబై : ప్రపంచ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలను నమో దు చేశాయి. మెటల్, ఫార్మా, బ్యాంక్స్, పవర్ స్టాక్స్ లాభపడ్డాయి. మార్కెట్ ముగిసే సమయానికి...

దుమ్మురేపిన ఎస్‌బిఐ

క్యూ1లో 55 శాతం పెరిగిన లాభం న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బిఐ జూన్ ముగింపు నాటి త్రైమాసిక ఫలితాల్లో అద్భుతంగా రాణించింది. క్యూ1(ఏప్రిల్‌జూన్)లో ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)...
Weekly stock market Review

నిఫ్టీ @ 16,000

 రికార్డు గరిష్టానికి చేరిన మార్కెట్ సూచీలు మొదటిసారి 53,800 దాటిన సెన్సెక్స్ పటిష్టమైన ఆర్థిక డేటాతో మార్కెట్‌కు జోష్ న్యూఢిల్లీ : దేశీయ స్టాక్‌మార్కెట్లు సరికొత్త గరిష్టానికి చేరుకున్నాయి. ఎఫ్‌ఎంసిజి, ఫార్మా, ఆటో, ఐటి, కన్జూమర్, ఫైనాన్షియల్...
Industrial production grows 22.4% in March

తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం

  ఏప్రిల్‌లో 4.29 శాతం నమోదు మార్చిలో 22.4 శాతానికి పెరిగిన పారిశ్రామిక ఉత్పత్తి న్యూఢిల్లీ : ఆహార వస్తువుల ధరలు దిగిరావడం వల్ల ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.23 శాతం తగ్గి 4.29శాతాని కి చేరుకుంది....

మోడీని పొగిడిన నోటితోనే..

గత ఏడాది వచ్చిన కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భారత ప్రధాని మోడీ అఖండ విజయం సాధించాడని దేశ, విదేశాలు, పాశ్చాత్య మీడియా ప్రశంసించడం మనందరికీ తెలిసిందే. మరి ఈ రోజు దేశ...
Stock markets gained 5 percent

బడ్జెట్‌కు మదుపరి జై..

  ఆర్థిక మంత్రి నిర్మల ప్రసంగం తర్వాత మార్కెట్లలో జోష్ ఒక్క రోజే సెన్సెక్స్ 2,314 పాయింట్లు జంప్ n రూ.6.34 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద కొద్ది రోజులుగా పతనమవుతూ వస్తున్న స్టాక్‌మార్కెట్లు నిర్మల...
Farmer Unions ready to Resume Talks with Central Govt

ఆ మూడు చట్టాలు ఎవరికి చుట్టాలు

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ముందు మోకరిల్లి కార్పొరేట్ సంస్థలైన నల్ల కుబేరులకు ఈ దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తుల సంపదను దోచి పెట్టేందకు కార్పొరేట్ సంస్థలు...

నాలుగు రోజుల లాభాలకు బ్రేక్

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం నష్టాలను చవిచూశాయి. వరుసగా నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల ట్రెండ్ కారణంగా ఐటి, బ్యాంకింగ్, ఎనర్జీ స్టాక్స్‌లో విక్రయాలు వెల్లువెత్తాయి....

ఆర్‌బిఐ నిగ్గు తేల్చిన నిజం

కరోనా లాక్‌డౌన్ దెబ్బకు పులి నోట చిక్కిన జింకలా నెత్తురోడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణ దశకు చేరుకునే ప్రమాదం ఉన్నదని, వినియోగదార్ల కొనుగోలు శక్తి పడిపోయిందని, ప్రభుత్వ వ్యయం...
Stock-market

మార్కెట్లకు జోష్

బ్యాంక్ స్టాక్స్ అండతో దూసుకెళ్లిన సూచీలు 996 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 14 శాతం పెరిగిన యాక్సిస్ బ్యాంక్ షేరు న్యూఢిల్లీ : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. బుధవారం బ్యాంకింగ్, ఫైనాన్స్...

ఆదుకునేవారు అన్నదాతలే

  ఉత్తర భారతం నుంచి వస్తున్న వార్తలను పరిశీలిస్తే లాక్‌డౌన్ పరిస్థితి తెలుస్తోంది. లాక్‌డౌన్‌లో వ్యూహాత్మకమైన తప్పిదాలు తెలిసి వస్తున్నాయి. భారతదేశానికి అతిపెద్ద ఆర్థిక వనరు అయిన వ్యవసాయాన్ని ఈ సంక్షోభ సమయంలో భారత...

రూ. 14లక్షల కోట్లు ఫట్

  మార్కెట్ చరిత్రలోనే మొదటిసారి n లోయర్ సర్కూట్‌ను తాకిన మార్కెట్లు n 45 నిమిషాలు ట్రేడింగ్ నిలిపివేత n ఇన్వెస్టర్ల సంపద రూ.14 లక్షల కోట్లు ఆవిరి n కరోనా వైరస్ కేసులు,...

రియల్‌రంగంపై ‘కరోనా’ దెబ్బ

రూ.25 కోట్ల నుంచి రూ.2 కోట్లకు పడిపోయిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం సోమవారం పలుచోట్ల రిజిస్ట్రేషన్లు నిల్   మనతెలంగాణ/హైదరాబాద్:  రియల్‌రంగంపై కరోనా వైరస్ ప్రభావం చూపింది. ప్రతిరోజు 30 నుంచి 40 డాక్యుమెంట్లు జరిగే...

రోజంతా హెచ్చుతగ్గుల్లో..

  లాభాలతో మొదలు ఆఖరికి నష్టాల్తో ముగింపు... సెన్సెక్స్ 810 పాయింట్లు పతనం 230 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 60 శాతం పెరిగిన యస్ బ్యాంక్ షేరు ముంబై: బుల్స్‌కు ఇప్పట్లో ఉపశమనం సూచనలు కనిపించడం లేదు....

ఆసియాలో అత్యంత సంపన్నుడి హోదా కోల్పోయిన ముకేశ్

  మొదటి స్థానానికి ఎగబాకిన అలీబాబా జాక్ మా చమురు సంక్షోభంతో రిలయన్స్ షేరు 12 శాతం డౌన్ కరిగిపోయిన ముకేశ్ సంపద విలువ న్యూఢిల్లీ : ఆసియాలోనే అత్యంత ధనవంతుడనే ట్యాగ్ ను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్...
make-in-india

‘మేక్ ఇన్ ఇండియా’కు మేలే

 కరోనాతో చైనా నుంచి వస్తువుల దిగుమతులు నిలిపివేత దేశీయంగా కంపెనీలు ఉత్పత్తులను పెంచాయి కరోనా వైరస్ చైనాలో మానవ జీవితానికి ముప్పుగా పరిణమించింది. కానీ ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ ఆలోచనను ప్రోత్సహించడానికి భారతీయ వ్యాపారవేత్తలకు...

Latest News