Home Search
విధుల - search results
If you're not happy with the results, please do another search
బ్యాంకుల పనివేళల్లో మార్పులు
హైదరాబాద్ : కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థ కీలక నిర్ణయం తీసుకున్నాయి. నాలుగు గంటల పాటే విధులు నిర్వహించాలని నిర్ణయించాయి. కరోనా వైరస్ ప్రభావంతో అన్నిరంగాలు అతలాకుతలం అవుతున్నాయి....
సిఎం సహాయనిధికి రూ.2 కోట్లు అందజేసిన సత్యనాదేళ్ల సతీమణి
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో ఆ వైరస్ ను నిర్మూలించేందుకు ఒక రోజు మూల వేతనాన్ని ప్రభుత్య ఉద్యోగులు, ఉపాధ్యాయులు విరాళంగా ప్రకటించారు. రూ.48 కోట్ల చెక్ను సిఎం కెసిఆర్కు ఉద్యోగ...
లాక్డౌన్ ఉల్లంఘిస్తే ఊరుకోం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు గాను ఎపిడమిక్ యాక్టు 1897 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
నిబంధనలు అతిక్రమిస్తే… శిక్షార్హులు
మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు
సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్లకు మినహాయింపు
నిత్యావసర వస్తువులు అందుబాటులో...
లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే శిక్షార్హులు
మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు
సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్లకు మినహాయింపు
నిత్యావసర వస్తువులు అందుబాటులో...
బయటకు రావొద్దు.. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
హైదరాబాద్: అవసరంలేకున్నా బయట తిరిగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హెచ్చరించారు.గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమేయకుమార్తో కలిసి ఆయన...
మహా సరిహద్దు మూత
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదు కావడంతో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల నుంచి రాష్ట్రానికి ఎవరూ రాకుండా అదనంగా మరో 12 పోలీసు చెక్పోస్టులు...
జియో ‘వర్క్ ఫ్రం హోమ్’ అఫర్..
మనతెలంగాణ/ హైదరాబాద్: కోవిడ్ 19(కరోనా వైరస్) వ్యాప్తిని నివారించడంలో భాగంగా పలు బహుళ జాతి సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసేందుకు అవకాశాలను కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రిలయన్స్ జియో సంస్థ...
ఉరి తీశారు
శుక్రవారం తెల్లవారుజాము గం.5.30కు నిర్భయ దోషులు నలుగురికీ తీహార్ జైల్లో ఒకేసారి ఉరిశిక్ష అమలు
జైలు బయట జనం హర్షధ్వానాలు, లాంగ్ లివ్ నిర్భయ, భారత్ మాతాకి జై నినాదాలు, నలుగురిలో ఒక్కరూ...
పియుసి సభ్యులుగా ఎంపి సంతోష్ కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థల నివేదికలు, ఖాతాలను మదింపు చేసి కేంద్రానికి నివేదికలు ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీకి రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో ప్రభుత్వరంగ...
గ్రామాల్లో గుంపుల నిషేధం
కరోనా కట్టడికి పోలీసులు సన్నద్ధం
మినిస్టీరియల్ స్టాఫ్కు వర్క్ ఫ్రం హోం
అన్ని జిల్లాల ఎస్పిలతో డిజిపి సమావేశం
గ్రామీణ ప్రాంతాలలో కరోనా వైరస్ అవగాహనకు శ్రీకారం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిపై పోలీస్ శాఖ ముందస్తు...
కరోనా మృతదేహం – తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సూచనలు విడుదల చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్ 19) వ్యాప్తిని, మరణాల్ని అరికట్టేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు అహరహం శ్రమిస్తూ చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా రోగుల్ని ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా...
తుపాకుల మిస్సింగ్ కేసు.. ఐదుగురి సస్సెన్షన్
మన తెలంగాణ/హుస్నాబాద్: హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఏకే 47, కార్బేన్ తుపాకుల మిస్సింగు కేసులో ఐదుగురు పోలీసులపై వేటు పడింది. విశ్వనీయ సమాచారం ప్రకారం.. గత నెల 6వ తేదీన గుంటి...
గాంధీ ‘ఆ’పరేషాన్
ప్రసవానికి వచ్చిన మహిళకు బదులు ఏడు నెలల మరో గర్భిణికి ఆపరేషన్ చేసిన గాంధీ ఆసుపత్రి వైద్యులు
బిడ్డ మృతి, ప్రాణాపాయ స్థితిలో తల్లి
ప్లేట్లెట్లు తగ్గడంతో చికిత్స నిమిత్తం వచ్చిన మహిళకు ఎదురైన దుస్థితి
పోలీసులకు...
సెలవులు విద్యార్థులకు మాత్రమే… టీచర్లకు కాదు
హైదరాబాద్ : కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఈ నెల 31 వరకు ప్రభుత్వ విద్యాసంస్థలకు ప్రకటించిన సెలవులు విద్యార్థులకు మాత్రమే అని, ఉపాధ్యాయులకు కాదని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా...
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు వాయిదా
ఎస్ఇసి ప్రకటనపై భగ్గుమన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ ః కరోనా ఎఫెక్ట్తో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ ప్రకటించారు. ప్రస్తుతం ఎపిలో స్థానిక...
తెలంగాణలో కరోనా వైరస్ లేదు: సజ్జనార్
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ లేదని సైబరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా లక్షణాలు ఉన్నాయని, విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికున్ని క్షుణ్ణంగా...
రిజిస్ట్రేషన్ ఆఫీస్లకు సొంత భవనాలు
త్వరలోనే నిర్మాణాలు చేపడుతాం
టెక్నాలజీ వినియోగంతో సంస్కరణలు
4.91 లక్షల ఎకరాల సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాం
భూ రికార్డులను అప్డేట్ చేస్తున్నాం
శాసనసభలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలోనే అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు...
ఆసీస్ క్రికెటర్, గూగుల్ ఉద్యోగికి కరోనా
హైదరాబాద్: కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రపంచం గడగడ వణికిపోతుంది. సామాన్యులతో ప్రముఖలు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా తాజాగా బెంగళూరులో ఉన్న గూగుల్ ఉద్యోగితో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్...
రాజ్యసభ అభ్యర్థులుగా కెకె, సురేష్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు టిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభ్యర్థులను ఖరారు చేశారు. టిఆర్ఎస్ రాజ్యసభ నాయకుడు కె.కేశవరావు, పూర్వ ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్...