Home Search
యు టర్న్ - search results
If you're not happy with the results, please do another search
మమత అల్లుడు అభిషేక్ బెనర్జీ భార్యకు సిబిఐ నోటీస్
మమత అల్లుడు అభిషేక్ బెనర్జీ భార్యకు సిబిఐ నోటీస్
బిజెపి బెదిరింపులకు భయపడమన్న టిఎంసి ఎంపి
న్యూఢిల్లీ/కోల్కతా: బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీకి సిబిఐ నోటీస్ జారీ...
భారత్ – చైనా పదో రౌండ్ చర్చలు
న్యూఢిల్లీ: భారత్- చైనా మధ్య 10వ దఫా సైనిక స్థాయి సంప్రదింపులు శనివారం జరిగాయి. ఈస్టర్న్ లద్ధాఖ్ ప్రాంతంలో మరింత సైనిక ఉపసంహరణ దిశలో ఈ చర్చలు తలపెట్టారు. సరిహద్దుల్లోని దళాల ప్రధానాధికారుల...
రూ.3.5 కోట్ల విలువైన గంజాయి జప్తు: ముంబై పోలీసులు
ముంబయి: ముంబయి పోలీస్ మాదక ద్రవ్యాల నిరోధక విభాగం రూ.3.5 కోట్ల విలువైన గంజాయిని జప్తు చేసింది. ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవేలోని విక్రోలీ సమీపంలో ఓ టెంపోలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు....
మరోసారి ఆహ్వానిస్తున్నా.. చర్చలకు రండి
రాజ్యసభ నుంచి రైతులకు ప్రధాని పిలుపు
మద్దతు ధర కొనసాగుతుంది, మండీలను మరింత ఆధునికం చేస్తాం, ప్రభుత్వ సేకరణ వ్యవస్థ ఉంటుంది
ప్రతిపక్షాలు అప్పుడు సంస్కరణలకు అనుకూలం, ఇప్పుడు వ్యతిరేకమా, మన్మోహన్ మాటలకైనా గౌరవం ఇవ్వండి
ఆందోళనలో...
ప్రగతి మాట ప్రైవేటు బాట
పసలేని నిర్మల టీకా...
మొదటిసారి కాగితం లేని...
రైల్వేకు రూ. 1.10 లక్షల కోట్లు
ఇందులో మూలధన వ్యయం కింద రూ.1.07 లక్షల కోట్లు
2030 వరకల్లా డిమాండ్కు తగిన సామర్థాన్ని పెంచే జాతీయ రైల్వే ప్రణాళిక
న్యూఢిల్లీ: 2021-22 బడ్జెట్లో రైల్వేశాఖకు 1,10,055 కోట్లను కేటాయించారు. ఇందులో రూ.1,07,100 కోట్లు...
వుహాన్ మార్కెట్లో కరోనా మూలాలపై పరిశోధన
వుహాన్ : చైనా లో కరోనావైరస్ మూలాలను కనుగొనడానికి బయలుదేరిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం ఆదివారం వుహాన్ నగరం లోని అతిపెద్ద మాంసం మార్కెట్ను సందర్శించింది. గత ఏడాది 76...
సిమ్ కార్డ్స్ స్వైపింగ్ ముఠా అరెస్ట్
హైదరాబాద్: సిమ్ కార్డ్స్ స్వైపింగ్ చేసి ఆన్ లైన్ లో మోసాలకు పాల్పడుతు డబ్బులు కాజేస్తున్న గ్యాంగ్ ఆఫ్ మిరా రోడ్ ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడుగురు...
టిఎంసిని వీడే ప్రసక్తి లేదు: ఎంపి శతాబ్ది రాయ్ స్పష్టీకరణ
కోల్కత: పార్టీ అధినాయకత్వ వైఖరిపై తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేసి శనివారం మధ్యాహ్నం తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని వెల్లడించిన తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) ఎంపి శతాబ్ది రాయ్ శుక్రవారం యు-టర్న్ తీసుకున్నారు. శుక్రవారం...
సాగు చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలి
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలి
ఈ మేరకు సిఎంకు లేఖ రాసిన సిఎల్పి నాయకుడు భట్టి విక్రమార్క
కేంద్రంపై ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చిందో కెసిఆర్ చెప్పాలని డిమాండ్
కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయాలని...
రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ అజారుద్దీన్కు గాయాలు..
మనతెలంగాణ/హైదరాబాద్: రాజస్థాన్లోని సవాయి జిల్లా మధోపుర్లో బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత క్రికెట్ మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్కు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో...
ఫైనాన్స్లో కార్లు తీసుకుని మోసం
హైదరాబాద్: ఫైన్సాలో కార్లు తీసుకుని డబ్బులు కట్టకుండా మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న నిందితుడికి ఎల్బి నగర్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి ఇన్నోవా, ఫార్చునర్, వోల్వో కార్లను...
నడిచే అరుణతార
ఘనత వహించిన తల్లిదండ్రులకు పుట్టిన విచలిత మానసి యాన్ మిర్దల్. 15 ఏళ్ల వయసులోనే తనను తాను కమ్యూనిస్టుగా ప్రకటించుకొని జీవన పర్యంతం ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమాలను, సాకార విప్లవాలను, సాయుధ పోరాటాలను...
ట్రంప్ బై.. బైడెన్ ఇన్ సజావేనా
2021 జనవరి 20 రాజ్యాంగ గడువు
న్యూయార్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం ఈసారి అసాధారణ రీతిలో అనిశ్చితతకు దారితీసింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఎన్నికల తరువాత అధికార మార్పిడి ప్రక్రియ సజావుగా...
బిఎస్పి రాజ్యసభ అభ్యర్థికి షాకిచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలు
లక్నో: తమ పార్టీ రాజ్యసభ అభ్యర్థికి ఐదుగురు బిఎస్పి ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో ఉత్తర్ ప్రదేశ్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ నుంచి వచ్చే నెలలో 10 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక...
పెళ్లికి ముందు చావు బాజ
కారు రూపంలో కబలించిన మృత్యువు
ప్రియురాలి ఎదుటే ప్రియుడి మృతి
చౌటుప్పల్లో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు భీభత్సం...
మూడు బైకులు, మరో కారును ఢీకొట్టిన కారు
ప్రమాదంలో ఒకరి మృతి, మరో ముగ్గురికి స్వల్ప గాయాలు
మన...
ఐపిఎల్ నుంచి భువనేశ్వర్, మిశ్రా ఔట్..
దుబాయి: సీనియర్ క్రికెటర్లు భువనేశ్వర్ కుమార్ (సన్రైజర్స్), అమిత్ మిశ్రా (ఢిల్లీ క్యాపిటల్స్) గాయాల వల్ల యుఎఇ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగారు....
గాల్లోకి తూటాలు… చర్చల మాటలు
తిరిగి బరితెగించిన చైనా బలగాలు
భారత జవాన్ల పూర్తి సంయమనం
సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత
న్యూఢిల్లీ: సరిహద్దుల్లోని ఈస్టర్న్ లద్ధాఖ్లో చైనా సైన్యం మరోసారి బరితెగించింది. మంగళవారం ఇక్కడ చైనా బలగాలు గాలిలో కాల్పులు...
భారత్- చైనా దౌత్య చర్చలు
న్యూఢిల్లీ : సరిహద్దులలో ప్రస్తుత ఉద్రిక్తత సడలింపునకు భారత్- చైనాలు దౌత్యస్థాయిలో యత్నిస్తున్నాయి. బుధవారం ఇరుపక్షాల మధ్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీని గురించి చర్చ జరిగింది. ఎల్ఎసి వెంబడి లద్ధాఖ్ ప్రాంతంలో...
పునరాలోచించాలి
హెచ్1బి వీసా నిషేధంపై టెక్ పరిశ్రమ నిరసన
ట్రంప్ నిర్ణయం సరికాదన్న భారత్, యుఎస్ సంస్థలు
అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం: నాస్కామ్
న్యూఢిల్లీ: హెచ్1బి, ఇతర నాన్ఇమిగ్రేషన్ వీసాలపై 2020 ఆఖరు వరకు ఆంక్షలు విధిస్తూ...