Monday, May 13, 2024
Home Search

సుప్రీంకోర్టు - search results

If you're not happy with the results, please do another search

ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్ ఉద్యోగాలు గిరిజనులకే దక్కాలి: సత్యవతి

హైదరాబాద్: జివొ నెంబర్ 3పై సుప్రీంకోర్టులో త్వరలో రివ్యూ పిటిషన్ వేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వంద శాతం టీచర్ ఉద్యోగాలు గిరిజనులకే దక్కేలా పోరాడుతామని హామీ ఇచ్చారు....

వలస కార్మికులు -సుప్రీం ఉత్తర్వులు

  జాతి కలహాలు, మత కల్లోలాలు వంటి అమానవీయ సంక్షోభాలు లేకుండానే అన్ని నాగరిక వ్యవస్థల సమక్షంలోనే అతి దారుణమైన మానవ వేదనకు తెర తీసిన విషాద అధ్యాయంగా వలస కార్మికుల ఘట్టం దేశ...
Reservation of STs is to be continued

స్థానిక గిరిజనులకే 100% సముచితం

  ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్ పోస్టుల భర్తీపై సుప్రీంలో రివ్యూ పిటిషన్‌కు సిఎం కెసిఆర్ నిర్ణయం ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేసిన విప్ రేగా కాంతారావు, ఎంఎల్‌ఎ ఆత్రం సక్కు మన తెలంగాణ/హైదరాబాద్ : ఏజన్సీ ప్రాంతాల్లోని టీచర్ల...
Send Migrant workers to their hometowns within 15 days

15 రోజుల్లో పంపండి

  15 రోజుల్లోగా వారిని స్వస్థలాలకు చేర్చండి రాష్ట్రాలు అడిగిన 24 గంటల్లో ప్రత్యేక రైలు ఏర్పాటు ఉపాధి కల్పనకోసం ప్రణాళికలు రూపొందించాలి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలుకు సుప్రీం ఆదేశాలు న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో చిక్కుపడిపోయి స్వస్థలాలకు వెళ్లలేక అవస్థలు పడుతున్న...

వలసకూలీల అంశంపై సుప్రీం మధ్యంతర తీర్పు

న్యూఢిల్లీ: వలసకూలీల అంశంపై సుప్రీం కోర్టు మంగళవారం మధ్యంతర తీర్పు ఇచ్చింది. వలస కార్మికులను స్వస్థలాలకు 15 రోజుల్లో తరలించాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలకు ఆదేశించింది. రాష్ట్రాలు అడిగిన 24గంటల్లో శ్రామిక్ రైళ్లు ఏర్పాటు...
Maneka gandhi comments about Elephant death

ఏనుగుపై పీనుగు రాజకీయాలు!

  ఆమె మేనకా గాంధీ. ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి, బిజెపి ఎంపి. ఏ నేత చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు ఎన్నో పార్టీలు మారిన ఆమె రాజకీయ చరిత్ర...
Evacuation of Migrant workers must be completed within 15 days

మరో 15 రోజుల్లో తరలించాలి

  వలస కూలీలపై రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకు పోయిన వలస కూలీల తరలింపు మరో 15 రోజుల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు సూచించింది. వలస కూలీలు...

రూ.’2 లక్షల కోట్లు’ నష్టం

 వడ్డీ మాఫీతో బ్యాంకుల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది సుప్రీంకోర్టుకు తెలిపిన ఆర్‌బిఐ న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ని దృష్టిలో ఉంచుకుని రుణ వాయిదాల చెల్లింపులో ఉపశమనం కలిగించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు...
SC seeks finance ministry reply on waiver of interest on loans

రుణాల వడ్డీ మాఫీఫై సమాధానమివ్వండి

 కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు సుప్రీం కోర్టు ఆదేశాలు ఇది తీవ్రమైన సమస్య అన్న ధర్మాసనం జూన్ 12కు విచారణ వాయిదా న్యూఢిల్లీ : మారటోరియం సమయంలో రుణాలపై వడ్డీ మినహాయింపుపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సమాధానమివ్వాలని గురువారం...
As the First Year of Narendra Modi Ruling

మోడీ తాజా ఏడాది పాలన

అశోక చక్రవర్తిలో కళింగ యుద్ధం తర్వాత గొప్ప పరివర్తన వచ్చింది. కళింగ యుద్ధంలో రక్తపాతాన్ని చూసి ఆయన చలించిపోయాడు. ప్రజల ప్రాణాలను బలిపెట్టి రాజ్యాన్ని విస్తరించడం ఎలాంటి దుర్మార్గమో అర్థమయ్యింది. ఒక విజేతగా...
petition dismissal to rename India as Bharat

ఇండియా పేరు మార్చాలన్న పిటిషన్ కొట్టివేత

న్యూఢిల్లీ : ఇండియా పేరును భారత్‌గా మార్చాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని, కావాలనుకుంటే ఈ ఫిర్యాదును కేంద్రానికి అందజేయాలని సూచించింది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త నమహా...
DGCA tells Airlines to Keep Middle Seats Empty in Flights

మధ్య సీట్లను ఖాళీగా వదిలేయండి: డిజిసిఎ

న్యూఢిల్లీః విమానాల్లో మధ్య సీట్లను ఖాళీగా వదిలేయాలని ఎయిర్ లైన్స్ సంస్థలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిజిసిఎ) ఆదేశించింది. ఓవేళ విమానయాన సంస్థలు మధ్య సీట్లను కూడా ప్రయాణికులతో నింపాలనుకుంటే వారికి...
Inquiry into full pay for private employees

ప్రైవేట్ ఉద్యోగులకు పూర్తి వేతనాలపై విచారణ వచ్చే వారానికి వాయిదా

  న్యూఢిల్లీ : లాక్‌డౌన్ కాలంలో ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించాల్సిందే అంటూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాలపై విచారణను వచ్చే వారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మార్చి 29న...
Release of prisoners from prisons began

కరోనా ఉక్కిరిబిక్కిరి నుంచి ఉపశమనం

  జైళ్ల నుంచి ఖైదీల విడుదల ఆరంభం సుప్రీంకోర్టు చురకలతో కదలిక జైళ్లలో రద్దీ మధ్య వైరస్ భయాలు న్యూఢిల్లీ : ఖైదీలతో కిక్కిరిసి ఉండే జైళ్లలో ప్రస్తుత కరోనా వైరస్ తీవ్రసవాలును విసిరింది. ఖైదీల...

రాబడి లేనప్పుడు జీతాలు సమస్యే.. చిన్న కంపెనీలపై చర్యలొద్దు: సుప్రీం

  న్యూఢిల్లీ : కరోనా దశలో పూర్తి స్థాయి వేతనాలు చెల్లించని చిన్న పరిశ్రమలపై బలవంతపు కఠిన చర్యలకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. వచ్చే వారం వరకూ ఆయా కంపెనీలపై ఎటువంటి చట్టపరమైన చర్యలకు...
Srisailam-water

శ్రీశైలం నీటిని తరలిస్తే తీవ్రంగా స్పందిస్తాం

 ఈ అక్రమ తరలింపును అడ్డుకుంటాం అపెక్స్ కమిటీ తీర్మానం లేనిది ఆంధ్ర కొత్త ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తుంది సుప్రీంకోర్టుకు వెళ్లి ఆంధ్ర కుటిల నీతిని బయటపెడతాం ఏపి సర్కార్‌ను హెచ్చరించిన తెలంగాణ మంత్రులు హైదరాబాద్: తెలంగాణ జల ప్రయోజనాలకు...

ఎపి ఏకపక్ష పోకడ

  శ్రీశైలం నుంచి ఎత్తిపోసేలా కృష్ణ నదిపై కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించడం తీవ్ర అభ్యంతరకరం విభజన చట్టానికి విరుద్ధం తెలంగాణకు భంగకరమైన ఈ అంశంపై రాజీలేని న్యాయపోరాటం కృష్ణ బోర్డులో ఫిర్యాదు చేయాలని అధికారులకు సిఎం కెసిఆర్...
New-Electricity-Bill

రాష్ట్రాల అధికారాలకే కత్తెర!

కేంద్ర విద్యుత్ చట్టం కొత్త ముసాయిదాపై పలు రాష్ట్రాల అభ్యంతరాలు? హైదరాబాద్ : కేంద్రం తీసుకొస్తున్న కొత్త విద్యుత్ చట్ట సవరణ బిల్లుతో రాష్ట్రాల అధికారాలకు కత్తెరపడనుందన్న ప్రచారం అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధానంగా వినిపిస్తోంది....

ఇంటివద్దకే మద్యం సరఫరా

  న్యూఢిల్లీ: ఇంటివద్దకే మద్యం సరఫరా (డోర్ డెలివరీ) లేదా పరోక్ష అమ్మకాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. మద్యం దుకాణాల వద్ద జనం పెద్ద సంఖ్యలో గుమి కూడకుండా, భౌతిక దూరం...
Supreme Court ban BS4 Vehicles Registration

ఆగస్టు 31నాటికి బాబ్రీ విధ్వంసం తుది తీర్పు

  లక్నో సిబిఐ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం నిందితులుగా అద్వానీ, సింఘాల్, జోషి తదితర ప్రముఖులు న్యూఢిల్లీ : బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీచేసింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసును ఆగస్ట్...

Latest News