Home Search
ఎదురు కాల్పులు - search results
If you're not happy with the results, please do another search
చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్
మహిళా నక్సలైట్ మృతి, ఎకె47 స్వాధీనం
రాయ్పూర్: చత్తీస్గఢ్లో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా నక్సలైట్ మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఒక ఎకె47, రెండు తుపాకులు, పెద్దమొత్తంలో మావోయిస్ట్ ప్రచార...
విశాఖ జిల్లాలో భారీ ఎన్కౌంటర్..
విశాఖలో భారీ ఎన్కౌంటర్..ఆరుగురు మావోయిస్టులు హతం
మృతుల్లో తెలంగాణ మావోయిస్టు నేత సందె గంగయ్య
ఇద్దరు మహిళా మావోలు మృతి
అగ్రనేతల కోసం గ్రేహౌండ్స్ దళాల వేట
హెలికాఫ్టర్ సాయంతో గాలింపు చర్యలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఎపిలోని విశాఖ జిల్లా...
సుక్మా ‘ఎన్కౌంటర్’పై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం
రాయపూర్: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఈ నెల 17న భద్రతా దళాలకు, నక్సలైట్లకు మధ్య జరిగిన కాల్పుల పోరులో ముగ్గురు గ్రామస్తులు మరణించగా పలువురు గాయపడిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు...
దంతేవాడలో ఎన్కౌంటర్… మావోయిస్టు మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లా కిరండూల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం మధ్యాహ్నం ఎన్కౌంటర్ జరిగింది. బెంగ్పల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక...
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ముగ్గురు మృతి
బీజాపూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులోని అడవుల్లో సోమవారం ఉదయం నక్సల్స్, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల పోరులో ముగ్గురు వ్యక్తులు మరణించారు. అయితే, మరణించిన వ్యక్తులు నక్సల్స్ లేక...
గడ్చిరోలిలో ఎన్ కౌంటర్: ఇద్దరు మావోలు మృతి
ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా దానోరా ప్రాంతంలో గురువారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. దానోరా అటవీ ప్రాంతంలో నక్సలైట్లు ఉన్నారనే సమాచారంతో పోలీసులు గాలింపు...
షోపియాన్ లో ఎన్ కౌంటర్… ముగ్గురు తీవ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ముు కశ్మీర్ లోని షోపియాన్ జిల్లా కనిగామ్ ప్రాంతంలో గురువారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. కనిగామ్ ప్రాంతంలో తీవ్రవాదులు సంచారిస్తున్నారనే సమాచారం రావడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి....
దంతెవాడలో ఎన్ కౌంటర్.. మావోయిస్టు హతం
ఛత్తీస్గఢ్: రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా గాధం, జంగంపాల్ అటవీ ప్రాంతంలో ఆదివారం నాడు పోలీసులకు, మావోయిస్టుల మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు....
చత్తీస్గఢ్లో భీకరపోరు
మావోయిస్టుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి, 12 మంది పోలీసులకు గాయాలు
మనతెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం: శనివారం మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా, తెర్రం పోలీస్స్టేషన్ పరిధిలోని జొన్నగూడ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో...
భారీ ఎన్కౌంటర్: ఐదుగురు మావోలు హతం
ముంబయి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లిలో సోమవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకోవడంతో ఐదుగురు మావోలు హతమయ్యారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో...
మయన్మార్లో నిరసనల హోరు
మయన్మార్లో నిరసనల హోరు.. అణచివేతలకు ప్రతిఘటనలు
యాంగూన్: ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రాణప్రదం అంటూ మయన్మార్లో ఆదివారం తిరిగి నిరసనకారులు రోడ్లపైకి తరలివచ్చారు. మయన్మార్లో సైనిక దినోత్సవం నాడే(శనివారం) సైన్యం పలుచోట్ల ఉద్యమకారులపై జరిపిన కాల్పుల్లో...
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి
మనతెలంగాణ/హైదరాబాద్: ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో సోమవారం మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. కాల్పులు జరిగిన స్థలంలో పోలీసులు రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు....
మావోయిస్టు ఏరియా కమాండర్ హతం
రాంచీ: మావోయిస్టు ఏరియా కమాండర్ హతమైన సంఘటన జార్ఖండ్ రాష్ట్రం రాంచీ జిల్లాలోని లోధ్మాల్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... లోధ్మాల్ మావోలు సంచరిస్తున్నారని సమాచారం రావడంతో భద్రతా బలగాలు గాలింపు...
ఎన్కౌంటర్లో ఇద్దరు తీవ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో టికెన్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. టికాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం రావడంతో...
నోములకు కెసిఆర్ నివాళి
మనతెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: దీర్ఘకాలిక అనారోగ్యంతో హైదరాబాద్లో మంగళవారం మృతిచెందిన ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ నాయకులు నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల నర్సింహయ్య అంత్యక్రియలు అధికార లాంఛనాల మధ్య గురువారం...
ఉగ్రవాదుల మెరుపుదాడిలో ఇద్దరు భారత సైనికుల మృతి
శ్రీనగర్: జమ్మూ కశ్మీరులో జిల్లా అభివృద్ధి మండళ్ల(డిడిసి)కు ఎన్నికలు జరగడానికి రెండు రోజుల వ్యవధి ఉండగా గురువారం ఉదయం శ్రీనగర్-బారాముల్లా హైవేపై ఉగ్రవాదులు పట్టపగలు జరిపిన దాడిలో ఇద్దరు భారత సైనికులు మరణించారు....
కశ్మీర్ లో ఎన్ కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే-ఇ-మహమ్మద్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బుద్గాం జిల్లా చదూర ప్రాంతంలోని మోచ్వా గ్రమంలో ఉగ్రవాదులు నక్కి...
దక్షిణ కశ్మీరులో 2 రోజుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీరులోని పుల్వామాలో మంగళవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. దక్షిణ కశ్మీరులో గడచిన రెండు రోజుల్లో భద్రతా దళాల కాల్పుల్లో మొత్తం నలుగురు ఉగ్రవాదులు మరణించారు. మంగళవారం...
శ్రీనగర్ లో ఎన్ కౌంటర్: ముగ్గురు తీవ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని బటమలూ ప్రాంతంలో గురువారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. సిఆర్పిఎస్ బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. బటమలూ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని సమాచారం రావడంతో...
ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం
కాశ్మీర్: శ్రీనగర్లోని పంథా చౌక్ చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు, సిఆర్పిఎఫ్ జవాన్లపై ముష్కరులు కాల్పులు జరిపి పారిపోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పోలీసులతో కలిసి గాలింపు చర్యలు మొదలుపెట్టింది. ఈ...