Home Search
తుదిశ్వాస - search results
If you're not happy with the results, please do another search
కుటుంబంలో ఐదుగురు మృతి
45 రోజుల్లో ఐదుగురిని పొట్టనబెట్టుకున్న కరోనా మహమ్మారి
ఆస్పత్రిలో కోలుకుంటున్న మరో ఇద్దరు
టిఎస్ఎండిసిలో జిఎంగా ఉద్యోగ బాధ్యతలు
నిర్వర్తిస్తున్న దీప్తి మృతి, పెద్దమ్మ, పెద్దనాన్న, మేనమామలు కూడా..
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుతం ప్రతిరోజు కరోనాతో ఎక్కడో ఒక దగ్గర...
బాలీవుడ్ సింగర్ తల్లి కన్నుమూత
కోల్ కతా: బాలీవుడ్ ప్రముఖ సింగర్ అర్జిత్ సింగ్ తల్లి కోవిడ్ తో కన్నుమూసింది. రెండు వారాల క్రితం కరోనా వైరస్ సోకడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటుంది. ఆమె...
కరోనాతో మరో ఎంఎల్ఎ కన్నుమూత
జైపూర్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా కోవిడ్ బారినపడి రాజస్థాన్ లోని ధారివాడ్కు నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎంఎల్ఎ గౌతమ్ లాల్ మీనా(56) చికిత్స పొందుతూ...
కరోనాతో సినీగేయ రచయిత కన్నుమూత
హైదరాబాద్: అభ్యుదయ కవి అదృష్ట దీపక్ ఆదివారం కన్నుమూశారు. కరోనాతో పోరాడుతూ కాకినాడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. నేటి భారత్ం చిత్రంలోని ''మానవత్వం పరిమళించే మంచి మనసులకు స్వాగతం' సహా...
కరోనాతో రాజ్యసభ ఎంపి రాజీవ్ కన్నుమూత
పుణే: కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపి రాజీవ్ సతావ్(46) కరోనాతో కన్నుమూశారు. ఏప్రిల్ 21న కరోనా నిర్ధారణ పరీక్షలో పాజిటివ్ రావడంతో పుణేలోని జహంగీర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. 23 రోజులు కరోనాతో...
పన్నీర్ సెల్వం తమ్ముడు బాలమురుగన్ కన్నుమూత
చెన్నై: అన్నాడిఎంకె నేత, మాజీ ఉపముఖ్యమంత్రి పన్నీర్సెల్వం తమ్ముడు ఓ బాలమురుగన్(55) అనారోగ్యంతో చనిపోయాడు. బాలమురుగన్ వ్యవసాయ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండు, మూడు శస్త్ర చికిత్సలు కూడా చేసినా ఆరోగ్య పరిస్థితులలో...
బుల్లితెర నటుడు రమేష్ కన్నుమూత
చెన్నై: కోలీవుడ్లో బుల్లితెర నటుడు కుట్టి రమేష్ అనారోగ్యంతో శుక్రవారం ఉదయం కన్నుమూశాడు. పలు టివి సీరియల్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయ్ టివిలో తేన్మోవి, బిఎం వంటి సీరియల్స్లోన నటించి...
కరోనాతో ఆప్ మాజీ ఎంఎల్ఎ కన్నుమూత
ఢిల్లీ: ఆప్ మాజీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ (48) కరోనాతో కన్నుమూశారు. తొమ్మిది రోజుల క్రితం కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరారు. ఐసియులో చికిత్స పొందుతూ జర్నైల్ సింగ్ తుదిశ్వాస విడిచారు. సంవత్సరం...
ఎపి మాజీ డిజిపి ప్రసాదరావు కన్నుమూత
అమరావతి: ఉమ్మడిఆంధ్రప్రదేశ్ మాజీ డిజిపి బయ్యారపు ప్రసాదరావు కన్నుమూశారు. కొన్నాళ్లుగా అమెరికాలో గుండెపోటులో ఆయన తుదిశ్వాస విడిచారు. యుఎస్ లో ఉంటున్న అర్ధరాత్రి ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే ప్రసాదరావు...
ఆమెను బతికించలేకపోయా: సోనూసూద్
ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూసూద్ ఉద్వేగానికి లోనయ్యారు. కరోనాతో పోరాడుతున్న భారతి అనే మహిళను కాపాడేందుకు ప్రయంత్నించిన చివరకు విషాదమే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజులుగా కోవిడ్-19తో పొరాడి...
మాజీ ఎంఎల్ఎ సీతారామయ్య కన్నుమూత
హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంఎల్ఎ బొగ్గారపు సీతారామయ్య(85) శనివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 1978లో సుజాతనగర్ నియోజకవర్గంలో...
కరోనాతో మాజీ ఎంపి సబ్బంహరి కన్నుమూత
అమరావతి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అనకాపల్లి మాజీ ఎంపి సబ్బం హరి కన్నుమూశారు. కరోనాతో విశాఖలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుబ్బం హరి సోమవారం తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 15న...
యాంకర్ ప్రదీప్ తండ్రి కన్నుమూత
హైదరాబాద్: టెలివిజన్ పాపులర్ యాంకర్, టాలీవుడ్ నటుడు ప్రదీప్ మాచిరాజు తండ్రి పాండి రంగా కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ మే 1 వ తేదీన తుదిశ్వాస విడిచారు....
సొలి సొరాబ్జీ మృతిపట్ల సిఎం కెసిఆర్ సంతాపం
హైదరాబాద్: మాజీ అటార్జీ జనరల్, పద్మవిభూషణ్ సొలి జహంగీర్ సొరాబ్జీ కరోనాతో చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 91 ఏళ్లు. సోలి సొరాబ్జీ మృతి పట్ల తెలంగాణ సిఎం కెసిఆర్...
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మాజీ ఎంఎల్ఎ మాచర్ల జగన్నాథం గౌడ్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వర్ధన్న పేట...
మాజీ ఎంఎల్ఎ చిట్టబ్బాయి కరోనాతో కన్నుమూత
అమరావతి: బిసి నేత, మాజీ ఎంఎల్ఎ కుడిపూడి చిట్టబ్బాయి కరోనాతో కన్నుమూశారు. వారం రోజుల క్రితం కరోనా సోకడంతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. చిట్టబ్బాయి...
కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత మృతి
ముంబై: మహారాష్ట్ర మాజీ ఎంపి, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఏక్నాథ్ గైక్వాడ్ కోవిడ్ -19 కన్నుమూశారు. ఆయన వయసు 81ఏళ్లు. కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స...
ఉప్పెనలో ఊరట
దేశంలో కాస్త తగ్గుముఖం పట్టిన కొవిడ్ కేసులు
24గం.ల్లో 3.23లక్షల పాజిటివ్లు, 2771 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో వరుసగా ఆరో రోజున 3 లక్షలకుపైగా కేసులు, 2 వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. అయితే, క్రితం రోజు(సోమవారం)తో...
మాజీ మంత్రి ఎంఎస్ఆర్ కన్నుమూత
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం.సత్యనారాయణరావు(87) కన్నుమూశారు. నిమ్స్లో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామును 245 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు....
దర్శకుడు సాయి బాలాజీ ప్రసాద్ కన్నుమూత
హైదరాబాద్: దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతుంది. లక్షలాది పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్తో సినీ పరిశ్రమ మరోసారి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికే చాలా మంది సినీ...