Home Search
రంగారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి కెసిఆర్ కృషి: సబితా ఇంద్రా రెడ్డి
రంగారెడ్డి: తెలంగాణలో రూ.59 కోట్ల 30 లక్షలతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 26 లక్షల మంది విద్యార్థులకు కోటి 51 లక్షల పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు....
స్పీడ్ పెంచండి
కాళేశ్వం నుంచి మూడు టిఎంసిల నీటిని త్వరగా తరలించాలి
సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీ పనులను త్వరితగతిన పూర్తి అవ్వాలి
ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణలే వేగం పెరగాలి
సంబంధిత అధికారులను ఆదేశించిన సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్...
జిల్లాకు ఒక ప్రధానపంట
మన తెలంగాణ/హైదరాబాద్: ఒక జిల్లా ఒక ఉత్పత్తి (వన్ డిస్ట్రిక్ వన్ ప్రొడక్ట్)లో భాగంగా ప్రతి జిల్లాకు ప్రధానమైన ఒక పంట ఉత్పత్తిని ప్రోత్సాహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ...
రాష్ట్రంలో కొత్త కేసులు 1430.. ఏడుగురు మృతి
జిహెచ్ఎంసిలో 703, జిల్లాల్లో 727 మందికి వైరస్
47,705కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 16,855 టెస్టులు చేయగా, 1430 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో...
రెండురోజుల పాటు భారీ వర్షాలు: వాతావరణ శాఖ హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ విభాగం సీనియర్ సైంటిస్టు...
భాగ్యనగరం భయం.. భయం
గ్రేటర్ మూడు జిల్లాలను చుట్టేసిన కరోనా భూతం
ఐదు నెలల్లో 35 వేలు కేసులు దాటిన పరిస్థితి
కంటైన్మెంట్ జోన్లు విధించినా రెక్కలు కట్టుకున్న వైరస్
ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే కరోనా కాటు తప్పదని వైద్యుల హెచ్చరికలు
హైదరాబాద్:...
రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం
మహబూబాబాద్: జిల్లాలోని తొర్రూరు మండలం చీకటాయపాలెం వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్రలలోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో...
జూరాల గేట్లు ఎత్తివేత
శ్రీశైలానికి 26,759 క్యూసెక్కుల వరద
కృష్ణ, గోదావరి నదులకు వరద తాకిడి
లక్ష్మీ బ్యారేజీ 17 గేట్లు ఎత్తివేత
జూరాలలో జల విద్యుత్ ఉత్పత్తి
శ్రీరాంసాగర్లో పెరుగుతున్న నీటిమట్టం
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు వానలు, చెరువుల్లోకి వరద
మూసీ...
జిల్లాల్లోనూ విజృంభణ
13175 టెస్టులు..1524 పాజిటివ్లు
జిహెచ్ఎంసిలో 815, జిల్లాల్లో 709 మందికి వైరస్
వైరస్ దాడిలో మరో పది మంది మృతి
37,745 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో 1524 పాజిటివ్లు...
రాష్ట్రంలో మరో 1550 పాజిటివ్లు..
11525 టెస్టులు, 1550 పాజిటివ్లు
వైరస్ దాడిలో మరో 9 మంది మృతి
కొంపల్లి మున్సిపల్ కమిషనర్కు కరోనా
కోవిడ్తో కాంగ్రెస్ నేత మృతి
36,221కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలో కరోనా కేసులు 36వేల...
1269 కొత్త కేసులు
8 మంది మృతి, జిహెచ్ఎంసిలో 800, జిల్లాల్లో 469 మందికి వైరస్
ప్రభుత్వ ఆసుపత్రుల్లో 90% బెడ్లు ఖాళీ : వైద్య ఆరోగ్యశాఖ
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి రాజ్భవన్కు చేరుకుంది. రాజ్భవన్లో పనిచేస్తున్న...
ఎసిబి వలలో షాబాద్ సిఐ..
హైదరాబాద్: ఎసిబి వలలో మరో భారీ అవినీతి చేప చిక్కింది. గురువారం లంచం తీసుకుంటూ షాబాద్ సిఐ శంకర్ అడ్డంగా ఎసిబి అధికారులకు దొరికిపోయాడు. ఓ కేసు పరిష్కరించేందుకు సిఐ శంకర్ రూ.25...
శాంపిళ్ల సేకరణ
ఒక్కో కరోనా చికిత్స కేంద్రంలో 250 చొప్పున...
హైదరాబాద్ సహా చుట్టు పక్కల జిల్లాల్లో 50వేల పరీక్షల్లో ఇప్పటికే 40వేలు పూర్తి
రాబోయే రోజుల్లో టెస్టుల సామర్థం మరింత పెంచుతాం : వైద్య ఆరోగ్య...
కొత్త కేసులు 945
వైరస్ దాడిలో మరో ఏడుగురు మృతి
జిహెచ్ఎంసిలో 869, జిల్లాల్లో 76 మందికి వైరస్
16339కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
260కి పెరిగిన కోవిడ్ మరణాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మరో 945 పాజిటివ్లు...
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు: కెటిఆర్
హైదరాబాద్: ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి కెటిఆర్ సూచించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణపై మంత్రులు కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షలు జరిపారు. రెవెన్యూ, దేవాదాయ భూములపై...
చెరువు నిండాలే… చేప పడాలే
ఈసారి 22,450 నీటి వనరుల్లో 81.69 కోట్ల ఉచిత చేప పిల్లలు
నీలి విప్లవంలో భాగంగా జలాశాయాల్లో వదలనున్న మత్సశాఖ
సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావడంతో ఏటేటా పెరుగుతున్న పంపిణీ లక్షం
ఈ నెలఖారుకు టెండర్లు పూర్తి.....
కుటుంబ సభ్యులకు కరోనా.. గుండెపోటుతో తల్లి మృతి
ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లాలోని ఆమనల్లులో విషాదం నెలకొంది. వరసగా తన కుటుంబసభ్యులందరికీ కరోనా వైరస్ సోకడంతో మనోవేదనకు గురైన ఓ తల్లి గుండెపోటుతో తనువుచాలించింది. నాగర్ కర్నూలు జిల్లా బైరాపూర్కు చెందిన వ్యక్తి...
రేపటి నుంచే ‘పచ్చని’ పర్వం
30 కోట్ల మొక్కలు నాటే లక్షంతో హరితహారం
గ్రామాలు, పట్టణాల్లో ప్రణాళికలు సిద్ధం
హెచ్ఎండిఎ పరిధిలో 5కోట్లు, జిహెచ్ఎంసిలో
2 కోట్ల మొక్కలు నాటడమే లక్షం
నర్సాపూర్లో ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు, పరిశీలించిన మంత్రి హరీష్...
తెలంగాణలో కొత్తగా 879 కరోనా కేసులు.. ముగ్గురు మృతి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ పంజా విసురుతుంది. రోజురోజుకి వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. సోమవారం నిర్వహించిన 3,006 టెస్టుల్లో 879 మందికి వైరస్ తేలడం ఆందోళనకరం. అంటే పాజిటివ్ రేట్...
భూతగాదాలతోనే కాంగ్రెస్ నేత హత్య
నిందితుల అరెస్టు, రిమాండ్కు తరలింపు : షాద్నగర్ ఎసిపి
రంగారెడ్డి: భూ తగాదాల వల్లే ఈ నెల 19వ తేదీన కాంగ్రెస్ సీనియర్ నేత, సింగిల్ విండో మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి హత్యకు గురయ్యారని...