Home Search
ఎన్డిఎ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
మహారాష్ట్ర రైతులకు రూ పదివేల కోట్ల ప్యాకేజీ
ముంబై: ఇటీవలి భారీ వర్షాలతో దెబ్బతిన్న రైతాంగానికి మహారాష్ట్ర ప్రభుత్వం రూ 10,000 కోట్ల పరిహార ప్యాకేజీని ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. కుండపోత వర్షాలతో...
బిజెపికి కీలకం బీహార్
ప్రస్తుతం జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి, ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కీలకంగా మారాయి. ఈ ఎన్నికలలో తిరిగి ఎన్డిఎ గెలుపొంది, నితీశ్ కుమార్ వరుసగా...
ముంబయి ఆరేలోని 800 ఎకరాలను రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించిన ఉద్ధవ్ థాకరే
పర్యావరణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత
ముంబయి: ఆరే కాలనీలోని 800 ఎకరాల స్థలాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. గత ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన మెట్రో కార్షెడ్ను వ్యతిరేకిస్తూ నిరసన...
బీహార్పై కమలం కసరత్తు
బిజెపి ఎన్నికల కమిటీ భేటీ
న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని శనివారం బిజెపి అత్యున్నత స్థాయిలో పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సిఇసి) సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి...
అకాలీదళ్ నిష్క్రమణ
కేంద్రంలోని పాలక జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) నుంచి శిరోమణి అకాలీదళ్ నిష్క్రమించడం పంజాబ్లో ఆ పార్టీ ఉనికిని కాపాడుకోడానికి ఉద్దేశించినదే అయినప్పటికీ కూటమిలోని భాగస్వామ్య పక్షాల పట్ల భారతీయ జనతా పార్టీ...
వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం..
న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదం, తీవ్రస్థాయి ప్రతిపక్ష వ్యతిరేకతల నడుమనే మూడు వ్యవసాయ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఇటీవలే ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఈ వ్యవసాయ బిల్లులకు ఆమోదం...
బీహార్ ఎన్నికలు
ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సరికొత్త వాతావరణంలో జరుగుతున్నాయి. 243 స్థానాల శాసనసభకు పోలింగ్ తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 28న ప్రారంభం అయ్యే పోలింగ్ మూడు దశల్లో జరిగి నవంబర్...
కేంద్రం గుండెల్లో బంద్ బాంబు !
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం మీద ఉన్న భ్రమలను పోగొట్టటంలో ఇప్పటి వరకు ప్రతిపక్షాలకు సాధ్యం కాలేదని చెప్పుకొనేందుకు సంకోచించాల్సిన అవసరం లేదు. జనంలో కిక్కు అలా ఉన్నపుడు ఒక్కోసారి సాధ్యం కాదు...
సంపాదకీయం: అప్రజాస్వామికం
రాజు తలచుకుంటే ఎటువంటి బిల్లులనైనా శాసనాలు చేయించుకోడం ఓ లెక్కా! ఆదివారం నాడు రెండు అత్యంత వివాదాస్పద వ్యవసాయ బిల్లులపై ప్రధాని మోడీ ప్రభుత్వం రాజ్యసభ ఆమోద్ర ముద్ర వేయించుకున్న తీరు గమనించే...
కలిసిన కశ్మీర్ పార్టీలు
నాలుగెద్దులు, సింహం కథ గుర్తొచ్చే సందర్భమిది. తాము కోల్పోయిన 370, 35 ఎ అధికరణల ప్రత్యేక ప్రతిపత్తిని, రాష్ట్ర హోదాను తిరిగి సాధించుకోడానికి విభేదాలు మరచి ఐక్యంగా పోరాడాలని జమ్మూ కశ్మీర్కు...
సంపాదకీయం: విద్య కాషాయీకరణ దిశగా…?
ఎక్కిన కొమ్మను నరుక్కోడం మూర్ఖులు చేస్తారు. ప్రజలెక్కిన చెట్టునే మూలమట్టంగా కూల్చివేయడం జనహితం గిట్టని పాలకులే చేయగలరు. ప్రజల సులోచనాలను పగలగొట్టడం, వారి కళ్లకు గంతలు కట్టడం, మెదడుకు పదును పెట్టే అంశాలను...
ఐ.ఎం.ఎఫ్ హెచ్చరిక
భారత ఆర్థిక స్థితిపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో మన వృద్ధిరేటు మైనస్ 4.5 శాతానికి పాతాళ పతనాన్ని చవిచూస్తుందని చెప్పింది. కరోనా...
వరుస పెట్రో బాదుడు
ఓట్లేసి సుస్థిర అధికారం అప్పగించిన ప్రజల పట్ల బాధ్యత, వారి దుస్థితిపై మానవీయ ఆందోళన బొత్తిగా లేని ప్రభుత్వాలే ఇటువంటి దుర్మార్గమైన పెట్రో ధరల బాదుడికి తెగబడగలవు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు గత...
వివాదాస్పద పాలన
నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డిఎ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది పూర్తి కావస్తున్నది. అధికారంలోకి రావడమే ఎవరి గొప్పతనానికైనా గీటురాయి అనుకుంటే ఆ విషయంలో...
చైనా నుంచి భారత్కు ఎంఎన్సిలు?
కరోనా లాక్డౌన్ ఇతర అనేక దేశాల మాదిరిగానే భారత్నూ ఆర్థికంగా పీల్చిపిప్పి చేస్తున్నది. అదే సందర్భంలో ఈ సంక్షోభం సద్దుమణిగిన తర్వాత ప్రపంచ ఆర్థిక రంగంలో చోటు చేసుకునే మార్పులు మనకు కొన్ని...
కరోనా మృతులు 15,000
పారిస్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 15,189కి చేరుకుంది. అధికారిక గణాంకాలను ఆధారంగా చేసుకుని ఎఎఫ్పి వార్తాసంస్థ ఈ విషయాన్ని సోమవారం తెలిపింది. కరోనాతో 24 గంటల వ్యవధిలోనే 1395 మంది...
దొందూ దొందే
యెస్ బ్యాంకు దివాలాతో దేశంలో బ్యాంకింగ్ రంగ సంక్షోభ తీవ్రత మరింత నగ్నంగా, భయంకరంగా వెల్లడయింది. పలుకుబడి గల వ్యక్తులు, సంస్థలు బ్యాంకులను దోచుకోడం, భారీగా రుణాలు తీసుకొని ఎగవేయడం, ఆ భారం...
‘నరేగా’ దుస్థితి!
కర్ణుడంతటివాడు శల్యుడి దుష్ట సారథ్యం కారణంగా భంగపాటుకు గురి అయినట్టు, కోట్లాది గ్రామీణ నిరుపేద వ్యవసాయ కార్మికులను కష్ట కాలంలో ఆదుకొని వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి 14 ఏళ్ల క్రితం అవతరించి అమలవుతూ...
నితీష్ వైఖరితో బిజెపి కలవరం!
పాట్నా: బీహార్లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షమైన బిజెపి నిశితంగా గమనిస్తోంది. రెండు రోజుల్లో ప్రతిపక్ష ఆర్జెడి నాయకుడు తేజస్వి యాదవ్తో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రెండో...
కోటాకు తూట్లు?
సుప్రీం కోర్టు ఉత్తర్వులపై ఆందోళన
రిజర్వేషన్లు కొనసాగేలా కేంద్రం అన్ని చర్యలు తీసుకోవాలి :
సుప్రీం ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోవద్దు
రిజర్వేషన్ల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై లేదనడం సమ్మతం కాదు : ఎల్జెపి...