Home Search
కల్వకుంట్ల తారక రామారావు - search results
If you're not happy with the results, please do another search
ఉత్తమ ఐటి మంత్రిగా కెటిఆర్కు స్కోచ్ అవార్డు
ఇ-గవర్నెన్స్ ఇనిషియేటివ్లతో ప్రత్యేక నిరూపించుకున్న స్టేట్ ఆఫ్ ది ఇయర్ తెలంగాణ
కరోనా కాలంలో ఐటి సేవలను విస్తృతంగావినియోగించినందుకు అభినందనలు
2016లో ఒకసారి ఇప్పుడు రెండు అవార్డులు పొందినందుకు రాష్ట్రాన్ని ప్రశంసిస్తూ స్కోచ్ గ్రూప్ చైర్మన్...
తెలంగాణకు కోటి వృక్షాల హారం
దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభా, వ్యవసాయానికి, గృహావసరాలకు, కలపకు, పారిశ్రామిక విస్తరణకు ఇతర అవసరాలకు అడవులను ఇష్టానుసారంగా నరికివేయడంతో వాటి విస్తీర్ణం వేగంగా తగ్గిపోతోంది. మొక్కలు మానవాళికి చేసే మేలు గురించి ఈరోజు...
వీరోచిత పోరాట ఉద్యమ సింహం ‘కెసిఆర్’
ఫిబ్రవరి 17 న తెలంగాణ సారథి, తెలంగాణ ప్రజల ముద్దుబిడ్డ, తెలంగాణ ఉద్యమ ఊపిరి, కోటి గొంతుకుల హృదయ ఘోష, దుర్మార్గుల సింహస్వప్నం, లక్ష్య సాధకుడు, స్ఫూర్తి ప్రదాత అయిన కల్వకుర్తి చంద్రశేఖర...
ప్రశ్నను పోషించండి
విద్యార్థులు ప్రశ్నించేతత్వాన్నిపెంచుకోవాలి
మాది సంస్కారవంతమైన ప్రభుత్వం
సిరిసిల్లలో కార్పొరేట్లకు దీటుగా జెడ్పి ఉన్నత పాఠశాలను ప్రారంభిస్తూ మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి/సిరిసిల్ల: విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని రాష్ట్ర ఐటి, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి...
బుడతడి విన్యాసాలకు కెటిఆర్ ఫిదా
మనతెలంగాణ/హైదరాబాద్: ఓ బుడతడి విన్యాసాలు రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును అమితంగా ఆకట్టుకుంది. మట్టిలో మాణిక్యం అనే మాటకు అచ్చుసరిపోయే ఈ కుర్రాడి...
వరినాట్లతో కెటిఆర్ పేరు
హైదరాబాద్: రాష్ట్ర మంత్రి,టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పై అభిమానంతో ఓ యువ రైతు తన వ్యవసాయ క్షేత్రం లో కెటిఆర్ అనే అక్షరాలను వరినాట్లతో తీర్చిదిద్దారు. కరీంనగర్ జిల్లా రామడుగు...
ఒక వర్శిటీకి సురవరం పేరు
తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డిని చిరకాలం గుర్తుంచుకునేలా
కార్యక్రమాలు, 125 జయంతి లోగోను ఆవిష్కరిస్తూ మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ఒక విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టేందుకు యోచిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి, టిఆర్ఎస్...
అభిమానానికి అవదులు లేవు…
సముద్ర ఇసుక తెన్నలపై కెటిఆర్ శైలిమ సైతిక చిత్రం
హైదరాబాద్: హృదయాంతరంగాల్లోని భావాలకు అవదులు లేవు. సందర్భాను సారంగా కళాకారులు తనలో అంతర్లీనమైన భావాలను ప్రదర్శిస్తుంటారు. ఎళ్లలు లేని అభిమానాన్ని చాటుతుంటారు. ఈ నేపథ్యంలో...
దిగ్బంద్ దిగ్విజయం
రాజీలేని పోరు.. రాష్ట్రంలో ప్రశాంతంగా విజయవంతంగా జరిగిన భారత్ రైతుబంద్
కేంద్రం వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేసే వరకు ఉవ్వెత్తున ఉద్యమం కొనసాగిస్తాం
ఢిల్లీలో పోరాడుతున్న రైతులు ఒంటరి వారు కాదు
నిరసన ప్రజల ప్రజాస్వామిక...
నేడే ఖమ్మంలో ఐటి హబ్ ప్రారంభం
ఖమ్మం: హైద్రాబాద్ మహానగరం తరువాత ద్వీతియశ్రేణి నగరాల్లో ఐటి పరిశ్రమను విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంలో భాగంగా తొలి అడుగుగా నేడు ఖమ్మం నగరంలో ఐటీ హాబ్ ప్రారంభం కానుంది. రాష్ట్ర ఐటీ...
అశించిన ఫలితం రాలేదు
అయినా అతిపెద్ద పార్టీగా టిఆర్ ఎస్ అవతరించింది
జిహెచ్ఎంసి పాలకమండలికి మరో 2 నెలల గడువు ఉంది
రాష్ట్ర మంత్రి,టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాలేక పోయిన...
మేయర్ పీఠం మనదే
కౌంటింగ్ ఏజెంట్లు ప్రతి అంశాన్ని సున్నితంగా చూడాలి
ప్రతి ఓటు విలువైనది : టిఆర్ఎస్ నాయకులతో టెలీకాన్ఫరెన్స్లో మంత్రి కెటిఆర్
హైదరాబాద్: గ్రేటర్ హైదారాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతి ఓటు అత్యంత విలువైందిగా...
నామినేటెడ్ పదవులు
త్వరలోనే నియామకం జిహెచ్ఎంసి ఎన్నికల్లో పాల్గొని పార్టీకి సేవ చేసిన వారందరికీ న్యాయం
జరుగుతుంది ప్రతి మండలంలో టిఆర్ఎస్ కార్యాలయం, అనాథ శరణాలయం : సిరిసిల్ల ఆకస్మిక
పర్యటనలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు,...
పురఎన్నికల్లో కెటిఆర్ అంతాతానై
యావత్ దేశమూ ఆసక్తితో ఎదురుచూస్తున్న, చర్చిస్తున్న జిహెచ్ఎంసి ఎన్నికలు ముగిశాయి. నాల్గవ తారీఖు మధ్యాహ్నానికి గెలుపు వాసనలు కొద్దిగా తెలుస్తాయి. ఇవిఎంలయితే మధ్యాహ్నానికే గెలుపు గుర్రం ఏదో తెలిసిపోయేది. బ్యాలట్ పేపర్లు కనుక...
ఓటేసిన వృద్ధులకు వందనం
యువత వృద్ధులను ఆదర్శంగా చేసుకోవాలి: ట్విట్టర్లో కెటిఆర్ ట్వీట్
వీల్చైర్లో వచ్చి ఓటేసిన సైంటిస్టు రవీందర్కు అభినందనలు
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజాస్వామ్యం పరిఢవిల్లే విధంగా పలువురు ఓటు హక్కు వినియోగించుకున్న వృద్ధులను యువత ఆదర్శంగా...
ఓటు వేసిన వారే అభివృద్ధిపై మాట్లాడాలి
ప్రజాస్వామ్యంలో ఓటుకు అత్యంతప్రాధాన్యత ఉంది
రాష్ట్ర మంత్రి,టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
ఓటు హక్కు వినియోగించుకున్న కెటిఆర్, సంతోష్,కవిత, మంత్రులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకున్న వారికే అభివృద్ధిని ప్రశ్నించే హక్కు ఉంటుందని రాష్ట్ర...
50 ప్రశ్నలకు జవాబు చెప్పండి
? దేశ ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచింది కేంద్రం కాదా
? ప్రభుత్వరంగ సంస్థలను ఎందుకు అమ్ముతున్నారు
? 40కోట్ల పాలసీదారులున్న ఎల్ఐసిని ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారు
? కరోనాకు ముందే ఆర్థికాన్ని అధోగతి పట్టించింది...
‘ఓటమికి’ కుంగిపోం.. ‘గెలుపుకు’ పొంగిపోం
దుబ్బాకలో టిఆర్ఎస్కు ఓటేసిన
ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
టిఆర్ఎస్ శ్రేణులు, నాయకులు అహర్నిశలు కృషి చేశారు
మేం ఆశించిన ఫలితం రాలేదు
ఈ ఎన్నిక మమ్మల్ని అప్రమత్తం చేసింది, నాయకులకు హెచ్చరిక లాంటిది
ఫలితంపై త్వరలో సమీక్షించుకుంటాం
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...
కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించనున్న కెటిఆర్
హైదరాబాద్: సేఫ్ అండ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అత్యాధునికంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, హోంమంత్రి మహమూద్...
10వేల ఆర్థిక సాయం అందజేసిన మంత్రి తలసాని
హైదరాబాద్: భారీవర్షాలతో నష్టపోయిన కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకున్న ఘనత కేవలం మన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు మాత్రమే దక్కుతుందని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ...