Thursday, May 16, 2024
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search
MLC Kavitha wishes to Singareni workers

సింగరేణి కార్మికులకు ఎంఎల్‌సి కవిత శుభాకాంక్షలు

హైదరాబాద్: సింగరేణి 131వ ఆవిర్భావదినోత్సవం సందర్భంగా ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ మకుటుం, నల్ల బంగారం ,సిరిల సింగారం అంటూ కవిత ట్విట్టర్ వేదికగా పోస్టుచేశారు. పుడమిపొరల్లో...
Assembly to pass resolution on Bharat Ratna to PV

పివి గొప్ప పరిపాలనదక్షుడు: కెసిఆర్

హైదరాబాద్: మాజీ ప్రధాని పివి నరసింహారావు నిరంతర సంస్కరణ శీలిగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని సిఎం కెసిఆర్ కొనియాడారు. పివి వర్థంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నామని కెసిఆర్ వివరించారు. ఆర్థిక, విద్య,...

స్ట్రెయిన్ వైరస్ పై వైద్యశాఖ అప్రమత్తం

విదేశాల నుంచి వచ్చేవారికి ఎయిర్‌పోర్టులో పరీక్షలు పాజిటివ్ వస్తే ఆసుపత్రికి, నెగిటివ్ వస్తే ఐసోలేషన్‌కు తరలింపు పాత వైరస్‌కి ఇచ్చే చికిత్సే కొత్త వైరస్ ఇస్తామంటున్న వైద్యులు పెద్దవారికంటే చిన్నపిల్లలకే త్వరగా సోకే ప్రమాదంటున్న నిపుణులు మన...
Non Agricultural Registrations Continues in Telangana

రెండో రోజూ రిజిస్ట్రేషన్ల హవా

3,433 డాక్యుమెంట్లు...స్టాంపుడ్యూటీలు, రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో రూ.20.92 కోట్లు  5,005 చలాన్లు...రూ.30.16 కోట్ల ఆదాయం  దూసుకుపోతున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖ  కొన్నిచోట్ల పెరిగిన రద్దీ... టోకెన్ల సిస్టంను అమలు చేసిన సబ్   రిజిస్ట్రార్‌లు  ఈ స్టాంప్...
Oppo to Set Up 5G Innovation Lab in Hyderabad

హైదరాబాద్ కొప్పులో ఒప్పో

చైనా బయట తొలి 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్న స్మార్ట్ ఫోన్ కంపెనీ ఇప్పటికే ఉన్న హైదరాబాద్‌లోని తమ ఆర్&డి సెంటర్‌లో స్థాపన దేశంలోనే మొదటి 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రభుత్వ టిఎస్ ఐపాస్ విధానానికి...
Health Director Srinivarao press meet on Corona

కరోనా 2పై నిఘా

కరోనా 2పై నిఘా.. ఎయిర్‌పోర్టులో ప్రత్యేక బృందాలు ఈ నెల 15 నుంచి 21 వరకు యుకె నుంచి వచ్చిన ప్రయాణికులు 358 మందిని గుర్తించి టెస్టులు చేస్తున్నాం విందులు, వినోదాలకు ప్రజలు దూరంగా ఉండాలి,...
3 died due to food poisoning in Sangareddy

ఆహారం వికటించి ముగ్గురు మృతి

ఆహారం వికటించి ముగ్గురు మృతి సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం పల్వట్లలో ఘటన మన తెలంగాణ/వట్‌పల్లి : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆహారం వికటించి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా...
2020 సెప్టెంబర్ జీఓలను భారత్ రద్దు చేసుకోవాలి

2020 సెప్టెంబర్ జీఓలను భారత్ రద్దు చేసుకోవాలి

2020 సెప్టెంబర్ జీఓలను భారత్ రద్దు చేసుకోవాలి: కువైట్ ఎన్‌ఆర్‌ఐ విభాగం అధ్యక్షురాలు గొడిశాల అభిలాష మనతెలంగాణ/హైదరాబాద్: ఉపాధికోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే వలస కార్మికులకు కనీస వేతనాలు తగ్గిస్తూ భారత ప్రభుత్వం తీసుకువచ్చిన జిఒలను...
Arrest of online Loan Accused

దా’రుణాల’ కేసులో అరెస్టులు..

ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆనియన్ క్రెడిట్, క్రెడ్ ఫాక్స్ డైరెక్టర్ల అరెస్టు ధనా ధన్, క్యాష్ మామా, లోన్ జోన్ యాప్‌ల ద్వారా లోన్లు 70వేల మంది బాధితులు రూ.1.52కోట్లు ఫ్రీజ్ చేసిన పోలీసులు ఏడు రోజుల్లో తిరిగి...

కరోనా – 2

  కరోనాతో యుద్ధరంగంలో టీకా సైన్యాలు మోహరిస్తున్నాయన్న శుభవార్త ప్రపంచ ప్రజల చెవులకు విందు చేస్తుంటే బ్రిటన్‌లో కోవిడ్ కొత్త అవతారం మొదలై భయోత్పాతాన్ని సృష్టించడం దేశదేశాల్లో వణుకు పుట్టిస్తున్నది. సార్స్ కొవ్ 2...
Ambedkar Varsity Degree Fifth and Sixth Semester Results Released

అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ ఐదవ, ఆరవ సెమిస్టర్ ఫలితాలు విడుదల

  మనతెలంగాణ/హైదరాబాద్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటీ అక్టోబర్ / నవంబర్ నెలలో నిర్వహించిన డిగ్రీ ఐదవ,ఆరవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడదలయ్యాయి. ఈ మేరకు మంగళవారం వర్సిటీ అధికారులు ఒక...
Shamshabad Airport High alert On Covid Strain

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్ కొనసాగుతోంది. బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణీకులపై తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ నిఘా పెట్టింది. అంతర్జాతీయ విమానాల ద్వారా శంషాబాద్ చేరుకునే ప్రతి ఒక్కరినీ...
3042 new Covid-19 cases reported in AP

ఎపిలో కొత్తగా 402 కరోనా కేసులు..

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం ఎపిలో 500 కంటే తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులు తక్కువగా నమోదవుతున్నా, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది....
CP Sajjanar Counter To BJP MLA Raja Singh

‘రాజా’ కామెంట్‌కు సజ్జనార్ కౌంటర్

హైదరాబాద్: డబ్బుల కోసం కొందరు పోలీసులు ఆవుల అక్రమ రవాణాకు సహకరిస్తున్నారంటూ గోషామహల్ ఎంఎల్‌ఎ రాజాసింగ్ చేసిన ఆరోపణలపై సైబరాబాద్ సిపి సజ్జనార్ ఫైర్‌అయ్యారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర నుంచి హైదారాబాద్‌లోని బహుదూర్‌పురకు...
All the hopes of team india are on Cheteshwar Pujara

ఆశలన్నీ పుజారాపైనే

  మన తెలంగాణ/క్రీడా విభాగం: ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన డేనైట్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. తన టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోరును భారత్ నమోదు చేసింది....
TS LAWCET 2020 Counselling date extend to Dec 29

లాసెట్ సర్టిఫికెట్ల అప్‌లోడ్ గడువు పొడిగింపు

మనతెలంగాణ/హైదరాబాద్: లాసెట్‌లో కౌన్సెలింగ్‌లో ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల అప్‌లోడ్ గడువును 29 వరకు పొడిగించారు. ఈ మేరకు లాసెట్ ప్రవేశాల కన్వీనర్ పి.రమేష్ బాబు రీ షెడ్యూల్ విడుదల చేశారు. వివిధ యూనివర్సిటీలు ఫలితాలు...
UGC may be allow to Pursue 2 Degrees at a time

ఏకకాలంలో రెండు డిగ్రీలు

ఏకకాలంలో రెండు డిగ్రీలు రెగ్యులర్‌గా ఒకటి, డిస్టెన్స్‌లో మరొకటి త్వరలో అందుబాటులో రానున్న కొత్త విధానం మనతెలంగాణ/హైదరాబాద్:దేశంలో విద్యార్థులు ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులు చేసే పరిస్థితులు త్వరలో రానున్నాయి. అయితే రెండూ ఏకకాలంలో రెగ్యులర్ కోర్సులుగా...

ఎపిలో 214 కరోనా కేసులు

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 214 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఎపిలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,78,937కి చేరింది. ఇందులో 8,67,867 లక్షల మంది కోలుకొని...
Training for Para Legal Volunteers on Nalsaru Schemes

నల్సారు స్కీములపై ప్యారా లీగల్ వాలంటరీలకు శిక్షణ

  మనతెలంగాణ/హైదరాబాద్ : ప్యారా లీగలు వాలంటరీలకు, ప్యానల్ లాయర్లకు, నల్సారు స్కీములపై సోమవారం నాడు ట్రైనింగు ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి జి.ఉదయకుమార్ హాజరయ్యారు....
Mohammed Mujeebuddin was shot by unidentified assailants in USA

అమెరికాలో నగర వాసిపై కాల్పులు

  మనతెలంగాణ/హైదరాబాద్ : అమెరికాలోని చికాగోలో హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ ముజీబుద్దీన్ పై సోమవారం నాడు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మహమ్మద్ ముజీబుద్దీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను...

Latest News