Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
గాంధీ భవన్ లో ఏఐసిసి కార్యదర్శుల సమావేశం..
హైదరాబాద్: నగరంలోని గాంధీ భవన్ లో ఏఐసిసి కార్యదర్శుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు హాజరయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణం, వర్కింగ్ ప్రెసిడెంట్ల వర్క్...
రామ్ వర్సెస్ రావణ్..
సొలమన్ జడ్సన్, రాజ్ బాలా, మనో చిత్ర, అనన్య మణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘రామ్ వర్సెస్ రావణ్. ఈ చిత్రంలో సప్తగిరి మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. కె శుక్రన్...
చక్కగా సభ
తెలంగాణ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచినట్టే అసెంబ్లీ నిర్వహణలోనూ దేశానికి తలమానికం కావాలి
సభ సంప్రదాయాలను సభ్యులు పాటించాలి ఫలవంతమైన చర్చలు జరగాలి సత్ సంప్రదాయాలను నెలకొల్పడానికి స్పీకర్ ఆలోచన చేయాలి
అన్ని...
సివిల్స్లో తెలుగు వెలుగులు
శుభం కుమార్, సివిల్స్2020 ఫస్ట్ ర్యాంకు
టాప్ 100 ర్యాంకుల్లో నలుగురు
సివిల్స్ సర్వీసెస్ 2020 ఫలితాల్లో సత్తా చాటిన తెలంగాణ,
ఎపిల అభ్యర్థులు, పి.శ్రీజకు 20వ ర్యాంకు, మైత్రేయి నాయుడు
27,...
బిల్లులు ఆపలేదు
కరోనాలోనూ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిధులు విడుదల చేస్తున్నాం
పల్లె ప్రగతి కింద ప్రతి నెలా రూ.269.17కోట్లు, పట్టణ ప్రగతి కింద రూ.112కోట్లు క్రమంతప్పకుండా విడుదల చేస్తున్నాం
ఈ పద్దు కింద ఈ...
పోడు భూములపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
మనతెలంగాణ/హైదరాబాద్ : పోడు భూముల సమస్యకి శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన మంత్రులు ఇంద్ర కరణ్ రెడ్డి,...
ఎపిని వదిలిపెట్టి తెలంగాణకు వచ్చేస్తా
మాజీ మంత్రి జెసి దివాకర్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: రాయల తెలంగాణ కావాలంటే అప్పటి కేంద్రమంత్రి జైపాల్రెడ్డి చివరి నిమిషంలో ఒప్పుకోలేదని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ను వదిలేసి తెలంగాణకు వస్తానని మాజీ మంత్రి జేసి దివాకర్రెడ్డి ఆసక్తికర...
5 వరకు అసెంబ్లీ సమావేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు అక్టోబర్ 5వ తేదీ వరకు జరగనున్నాయి. శాసనసభలోని స్పీకర్ చాంబర్లో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం బిఏసి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా...
అక్టోబర్ 25 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
ఉ॥ 9 నుంచి 12గం.వరకు
పరీక్షలు రాయనున్న సెకండియర్ విద్యార్థులు
ప్రతి పరీక్షా కేంద్రంలో ఒకటి, రెండు ఐసొలేషన్ సెంటర్లు, కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం...
ఫాస్ట్ పెప్పి
యువీ కాన్సెప్ట్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్త నిర్మాణంలో దర్శకుడు మారుతి రూపొందిస్తున్న సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను వి సెల్యులాయిడ్...
రాష్ట్రంలో కొత్తగా 239 కరోనా కేసులు
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 239 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. శుక్రవారం నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,64,650కు...
పరారీలో ఉన్న ఛీటర్ అరెస్ట్
స్నేహితులను మోసం చేసి రూ. 3.73 కోట్లు తీసుకున్న నిందితుడు
అదుపులోకి తీసుకున్న సిసిఎస్ పోలీసులు
హైదరాబాద్: స్నేహితలను మోసం చేసి డబ్బులు తీసుకుని పరారీలో ఉన్న నిందితుడిని నగర సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు....
కలకలం సృష్టించిన వృద్ధుల కిడ్నాప్
ఎస్ఆర్ నగర్ పిఎస్ పరిధిలో సంఘటన
కిడ్నాప్ చేసి అమీన్పూర్ పిఎస్ పరిధిలో బంధించిన కిడ్నాపర్లు
స్థానికుల ఫిర్యాదుతో కాపాడిన పోలీసులు
హైదరాబాద్: వృద్ధుల కిడ్నాప్ ఒక్కసారిగా కలకలం సృష్టించిన సంఘటన నగరంలోని ఎస్ఆర్ నగర్ పోలీస్...
మంత్రి గంగులపై కేసు కొట్టివేత
హైదరాబాద్: 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కరీంనగర్ నియోజకవర్గ అభ్యర్థి మంత్రి గంగుల కమాలాకర్ పై నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసును శుక్రవారం నాడు నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది....
మల్లన్నకు 14 రోజుల రిమాండ్
హైదరాబాద్: కల్లు వ్యాపారి వద్ద తీన్మార్ మల్లన్న బృందం డబ్బులు డిమాండ్ చేసిన ఆరోపణలపై మల్లన్న సహా ఐదుగురిపై నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మల్లన్నను...
గ్రామీణ జీవనం విస్తరిస్తేనే ఆర్ధిక వ్యవస్థకు బలం
మంత్రి నిరంజన్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: అత్యధికశాతం జనాభా నివసిస్తున్న గ్రామాల్లో ప్రజల జీవనం విస్తరిస్తేనే ఆర్ధిక వ్యవస్థ బలపడుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆగ్రోస్ సంస్థ సహకారంతో మేనేజ్...
భారత క్రికెట్ జట్టు భవిష్యత్ కెప్టెన్ అతడే కావొచ్చు!
అబూధాబి: “ఐపిఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రిషభ్ పంత్నే కొనసాగించాలని మేనేజ్మెంట్ భావించడంతో ఆ జట్టుకు కెప్టెన్ అయ్యే అవకాశం శ్రేయాస్ అయ్యర్కు లభించలేదు, కానీ భవిష్యత్తులో భారత జట్టుకు కెప్టెన్...
తారాస్థాయికి చేరిన కాంగ్రెస్లో లుకలుకలు
టిపిసిసి చీఫ్ రేవంత్ తీరుపై
ఆవేశంతో ఊగిపోయిన జగ్గారెడ్డి
ఇది కాంగ్రెస్ పార్టీయా?
లేక ప్రైవట్ లిమిటెడ్ కంపెనీయా? అని ఘాటు వ్యాఖ్యలు
గజ్వేల్ సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆగ్రహాం
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్...
భారత్ బంద్కు ఏఐఎఫ్ఈఈ
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ జాతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 27న నిర్వహించనున్న భారత్ బంద్కు మద్దతు ఇస్తుంది. ఏఐఫ్ఈఈ (ఆల్ ఇండియా...
విద్య, వైద్యంపై సమస్యలను ప్రస్తావిస్తాం: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్: శాసనమండలి సమావేశాల్లో విద్య, వైద్యానికి సంబంధిత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి వెల్లడించారు. శుక్రవారం శాసనమండలి సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఆయన గన్పార్క్లోని మీడియా...