Friday, May 24, 2024
Home Search

హైదరాబాద్ - search results

If you're not happy with the results, please do another search
CM KCR inspects Mallannasagar project

మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును పరిశీలించిన సిఎం కెసిఆర్

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా తొగుట మండలం లోని మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విహంగ వీక్షణం చేశారు. హెలికాప్టర్‌ నుంచి మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును సిఎం కెసిఆర్ పరిశీలించారు. హెలికాప్టర్​లో ఇతర ముఖ్య...
Preetham and Samantha

సమంత నాకు అక్కలాంటిది: ప్రీతమ్ జుకల్కర్

హైదరాబాద్: నటి సమంత, నటుడు నాగచైతన్యపై సోషల్ మీడియాలో విపరీతమైన పోస్ట్‌లు వచ్చాయి. వారిద్దరూ దూరం కాడానికి ప్రీతమ్ జకల్కర్ కారణమని నిజానిజాలు తెలుసుకోని చాలా మంది దూషించారు. అయితే అతడిప్పుడు ఆ...

రెండు బైక్ లు ఢీ: ఒకరు మృతి

వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలోని చెరుకూరు వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ -శ్రీశైలం రహదారిపై రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో...
Etela rajender corruption

ఈటెల అవినీతితో కందిపప్పు సరఫరా నిలిచిపోయింది: శివకుమారి

  హైదరాబాద్: మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అవినీతి వల్ల తెలంగాణలో కందిపప్పు సరఫరా నిలిచిపోయిందని విజయ లక్ష్మి ఆగ్రో ప్రాసెస్సింగ్ ఇండస్ట్రీ నిర్వాహకురాలు శివకుమారి తెలిపారు. ఈటెల మంత్రిగా ఉన్న సమయంలో కోట్లు...
KUDA Charimen plant tree in Green India Challenge

గ్రీన్ ఇండియా ఛాలెంజ్… మొక్క నాటిన కుడా చైర్మన్

  హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఊరుఊరికో జమ్మి చెట్టు-గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా భద్రకాళిబండ్ దగ్గర కుడా...
Suns are high People should be vigilant: DH Srinivasa Rao

అక్కడ ఇన్‌ఫెక్షన్ రేటు తక్కువ: శ్రీనివాస రావు

హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటికీ ప్రతి రోజు 200 నుంచి 250 వరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయని డిహెచ్ శ్రీనివాస రావు తెలిపారు. పూర్తిగా వ్యాక్సినేషన్ జరిగిన చోట ఇన్‌ఫెక్షన్ రేటు తక్కువగా ఉందన్నారు....

మాజీ మామగారి షోలో సమంత ‘నర్వస్’

హైదరాబాద్: ఇదివరలో హిందీ నటుడు అమితాబచ్చన్ నిర్వహించిన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ అనే గేమ్‌షో తెలుగు రూపమే ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. అయితే ఈ షోలో సమంత రుత్ ప్రభు, నటుడు నాగచైతన్యతో...
CM KCR Meets with Chinna Jeeyar Swamy

చిన్న జీయర్ స్వామిని కలిసిన సిఎం కెసిఆర్..

హైదరాబాద్: చిన్న జీయర్ స్వామిని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కలిశారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ ముచ్చింతల్ లో ఉన్న చిన్న జీయర్ స్వామి ఆశ్రమానికి సోమవారం మధ్యాహ్నం సిఎం కెసిఆర్...
Mallapur Corpora tor plant trees

మొక్కలు నాటిన మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్

మేడ్చల్: మేడ్చల్ జిల్లా మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా...
Satish Chandra Sharma takes over as Telangana HC CJ

తెలంగాణ హైకోర్టు సీజేగా జ‌స్టిస్ స‌తీష్‌చంద్ర‌ శ‌ర్మ ప్ర‌మాణం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శ‌ర్మ ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం రాజ్‌భ‌వ‌న్‌లో జ‌స్టిస్ స‌తీష్‌చంద్ర శ‌ర్మ చేత గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ప్ర‌మాణం చేయించారు....
Prakash Raj resigns MAA Membership

మా సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా..

హైదరాబాద్: మా సభ్యత్వానికి నటుడు ప్రకాశ్ రాజ్ రాజీనామా చేశారు. నిన్న జరిగిన మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన ప్రకాశ్ రాజ్ మంచు విష్ణుపై 107 ఓట్ల తేడాతో ఓడిపోయారు....

పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెంపు..

న్యూఢిల్లీ: దేశంలో వరసగా ఏడో రోజు పెట్రో ధరలు పెరిగాయి. తాజాగా లీటరు పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు వడ్డించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర...

యాదాద్రి ఆలయం త్వరలోనే ప్రారంభం

మంత్రి కెటిఆర్ ట్వీట్ మన తెలంగాణ/హైదరాబాద్: యాదాద్రిలో అద్భుతమైన శిల్ప సౌరభాల తో పునర్నిర్మించిన యాద్రాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయం త్వరలో ఆ విష్కరించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటి...
Confused over scope of Krishna and Godavari boards

కృష్ణ, గోదావరి బోర్డుల పరిధులపై అయోమయం

అసంపూర్తిగానే ముగిసిన ఉపసంఘాల సమావేశాలు బోర్డుల పరిధిపై చర్చలో విరుద్ధ అభిప్రాయాలు వెల్లడించిన తెలుగు రాష్ట్రాలు వాటి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తలపట్టుకున్న కృష్ణ, గోదావరి బోర్డుల ఉపసంఘాలు పరిధుల నిర్ణయం...
Free bus travel for children under 12 years of age

ఆర్‌టిసి బస్సుల్లో పండగ అదనపు ఛార్జీలుండవు

దసరాకు నడిపే స్పెషల్ సర్వీసుల్లో మొదటిసారిగా మామూలు ఛార్జీలు మన తెలంగాణ/హైదరాబాద్ : బస్సు ప్రయాణికులకు ఆర్‌టిసి సంస్థ తీపి కబురు అందించింది. దసరా పండుగ సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సులపై ఎటువంటి అదనపు...
Manchu Vishnu visits Tirumala Temple

‘మా’ అధ్యక్షుడుగా మంచు విష్ణు

ప్రకాశ్‌రాజ్‌పై గెలుపు మనతెలంగాణ / హైదరాబాద్ : ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఘన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగిన ఆయన ప్రకాష్ రాజ్‌పై 106 ఓట్ల తేడాతో...
T20 World Cup: ICC announces prize money

విజేతకు రూ.12 కోట్లు

  హైదరాబాద్ :యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబర్ 17 నుంచి టీ20 వరల్డ్‌కప్‌ 2021 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీకి సంబంధించిన ప్రైజ్ మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ...
Maha samudram pre release event

భావోద్వేగాల ప్రేమ కథ

  శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో ‘ఆర్‌ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం ‘మహా సముద్రం’. ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైదరి, అను...

‘దసరా’ దొంగలపై పోలీసు నజర్!

ఊళ్లకెళ్లేవారు ముందస్తు సమాచారమివ్వాలని సూచన మన తెలంగాణ/హైదరాబాద్ : దసరా పండుగకు కుటుంబ సమేతంగా ఊరికి వెళతున్నారా..! ఇళ్లలో ఉన్న సొమ్మును దోచుకునేందుకు దొంగలున్నారు జాగ్రత్త అంటూ పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు....
central govt key decision on cooking oil prices

వంటనూనెల ధరలకు కళ్లెం

వచ్చే ఏడాది మార్చి 31వరకూ నిల్వలపై ఆంక్షలు హైదరాబాద్ : దేశంలో వంటనూనె ధరల మంటలను చల్లార్చేందకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంటనూనెల ధరలను తగ్గంచేందు కు తీసుకుంటున్న చర్యల్లో...

Latest News